
కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో ఫార్మసీ కాలేజీలో అకడమిక్ బ్లాక్ శంకుస్థాపన
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎల్ఎండీ సమీపంలోని శాతవాహన ఫార్మసీ కాలేజీలో అకాడమిక్ బ్లాక్, ప్రహరీ నిర్మాణానికి జిల్లా ఇన్&zw
Read Moreకోటిలింగాలలోబ్రిటీష్ కాలం నాటి నాణేలు
జగిత్యాల టౌన్/వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పురాతన నాణేలు దొరికాయి. శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రకెక్కిన
Read Moreపోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో ఘటన తంగళ్ళపల్లి, వెలుగు : ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల
Read Moreఅన్నిరంగాల్లో కరీంనగర్ జిల్లా ముందుండాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జులై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలి వచ్చే మూడున్నరేళ్లలో అర్హులైన పేదలందరికీఇందిరమ్మ ఇళ్లు కరీంనగర్, వెలుగు: ప్రతి
Read Moreకల్తీ విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపాం: మంత్రిశ్రీధర్ బాబు
కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి శ్రీధర్ బాబు రివ్యూ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి
Read Moreమంత్రి వివేక్ ని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల రూరల్ వెలుగు: ఇటీవల మంత్రి పదవులు చేపట్టిన కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షే
Read Moreఆయుష్మాన్ ఆరోగ్య సేవలో జగిత్యాల టాప్
జగిత్యాల టౌన్, వెలుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు అందించే ఓపీ, వెల్ నెస్ సేవల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వర
Read Moreరామడుగు మండలంలో వర్షాలు కురవాలని బతుకమ్మ ఆడిన మహిళలు
రామడుగు, వెలుగు: వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించి పంటలు కాపాడాలని కోరుతూ రామడుగు మండలం వెలిచాలకు చెందిన మహిళలు శనివారం రాత్రి బతుకమ్మ ఆడారు. వానా
Read Moreఇయాల (జూన్ 22 న) జిల్లాకు ఇన్ చార్జి మంత్రి తుమ్మల
మంత్రులు పొన్నం, దుద్దిళ్ల, అడ్లూరి కూడా.. కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఇటీవల నియమితులైన రాష్ట్ర వ్యవసాయ
Read Moreమానేరు రివర్ ఫ్రంట్ పై విజిలెన్స్!..పనులు పూర్తికాకముందే రూ.226 కోట్ల బిల్లుల చెల్లింపుపై అనుమానాలు
నదిలో రాళ్లు పగులగొట్టకుండానే రూ.30 కోట్లు డ్రా చేశారనే ఆరోపణలు రివర్ ఫ్రంట్ పనుల్లో అక్రమాలపై విచారణ జరపాలనే డిమాండ్లు ఇప్పటికే కే
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఎందుకిస్తలేరు? : బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగానే జరిగినా కేటీఆర్ను ఎందుకు విచా
Read Moreకరీంనగర్ ప్రజల చిరకాల కోరిక తిరినట్టేనా .. ఎల్ఎండీపై రూ.77 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి
నిర్మాణానికి కేంద్రం రెడీగా ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరనున్న గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక కరీంనగర్, వెలుగు: రూ.77
Read Moreకరీంనగర్ లో సంవిధాన్ బచావో ర్యాలీ
కరీంనగర్ సిటీ, వెలుగు: దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోస
Read More