కరీంనగర్
పనులు నిలిచె.. గుర్రపు డెక్క విస్తరించె
కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు మద్దుల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో రూ.4 కోట్లత
Read Moreతమ్ముడా.. నిన్ను మరువం! వీరజవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన అక్కలు
కోహెడ(హుస్నాబాద్): చనిపోయిన తమ్ముడి విగ్రహానికి అక్కలు రాఖీ కట్టి తమ ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దుబ్బతండా పరిధి ర
Read Moreఫోన్ ట్యాపింగ్పై తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా : కేటీఆర్కు బండి సంజయ్ ఛాలెంజ్
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా.. జరగలేదని చేసే దమ్ము నీకుందా ఉంటే ఏ గుడికి రావాలో.. టైం, డేట్ చెప్పు ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులన
Read Moreబీసీల బహిరంగ సభను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఈనెల14న కరీం
Read Moreరవాణా శాఖ ఆఫీసుల్లో కాసులిస్తేనే పనులు.. మామూళ్లు ఇస్తే ఎలాంటి టెస్టులు లేకుండానే లైసెన్స్లు
వాహనాల రిజిస్ట్రేషన్లకూ రూ.వేలల్లో వసూళ్లు అంతర్రాష్ట్ర వాహనాల ట్రాన్స్&z
Read Moreఆ చెల్లికి 40 ఏండ్ల తర్వాత రాఖీ పండుగ.. అన్న అడవుల్లో నుంచి రావడంతో చెల్లెలు సంబురం !
కోరుట్ల, వెలుగు: సాయుధ పోరులో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన చెల్లి నాలుగు దశాబ్దాల తర్వాత అన్నకు రాఖీ కట్టింది. జగిత్యాల జ
Read Moreరాఖీ సంబరాలు ...బస్సులు ఓవర్ లోడ్..కిటకిటలాడుతున్న బస్టాండ్ లు
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. అన్నదమ్మలకు రాఖీ కట్టేందుకు జనాలు బస్సు బాట పట్టారు. అందులోనూ మహి
Read Moreపాటతో ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిండు : వెన్నెల గద్దర్
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ &zw
Read Moreపాత కక్షలతోనే వృద్ధురాలి హత్య ..వీడిన కొడిమ్యాల మర్డర్ మిస్టరీ
కొడిమ్యాల,వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో వృద్ధురాలు ప్రేమలత మర్డర్ మిస్టరీ వీడింది. వరుసకు అల్లుడే హత్య చేసినట్లు పోలీసులు
Read Moreకరీంనగర్ సిటీలోని విద్యాసంస్థల్లో ఘనంగా రాఖీ వేడుకలు
కరీంనగర్ టౌన్/కొత్తపల్లి, వెలుగు: సిటీలోని పలు విద్యాసంస్థల్లో శుక్రవారం ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా స్కూళ్లలో విద్యార్థులు టీ
Read Moreకరీంనగర్లో యూరియా కొరత..రైతుల ఆగ్రహం
వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి కరీంనగర్ జిల్లాలో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా పెరిగింది. పంటల పెరుగుదలకు అవసరమైన యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎ
Read Moreఎములాడ మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన మహిళా భక్తులు
అమ్మవారికి మొక్కులు చెల్లించి, ఒడి బియ్యం సమర్పణ వేములవాడ, వెలుగు : శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా వేములవాడ టౌన్ లోని మహాలక్ష్మి
Read Moreకార్లను తాకట్టు పెట్టిన డ్రైవర్ అరెస్ట్
గోదావరిఖని, వెలుగు: అద్దె పేరిట కార్లను తీసుకెళ్లి కుదువపెట్టి డబ్బులు తెచ్చుకుని జల్సాలు చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అ
Read More












