కరీంనగర్

కవిత పర్యటనలో తన్నుకున్న బీఆర్ఎస్​ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్​ లీడర్లు పార్టీ జిల్లా ఆఫీసులో తన్నుకున్నరు. బుధవారం పెద్దపల్లి పర్యటనలో ఎమ్మె

Read More

ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌‌‌‌‌&z

Read More

జగిత్యాల జిల్లాలో అదనపు కట్నం వేధింపులతో సూసైడ్

కొడిమ్యాల,వెలుగు: అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ సందీప్ తెలిపిన ప్రకారం.. కొడిమ్యాల మండల కేంద్రానికి

Read More

అక్బర్​నగర్​లో పగిలిన ఎన్టీపీసీ యాష్ పాండ్ పైప్ లైన్

రెండు గంటలపాటు ఎగిసిపడిన బూడిదనీరు రామగుండం అక్బర్​నగర్​లో ఇండ్లలోకి..  ఎలాంటి సహాయక చర్యలు చేపట్టని ఎన్టీపీసీ ఆఫీసర్లు  సంస్థ నిర్

Read More

మిడ్ మానేరులో కేజ్‌‌‌‌‌‌‌‌ కల్చర్ .. రాజన్న జిల్లాలో పెరగనున్న మత్స్య సంపద

 మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు   అమెరికా ఫిష్ఇన్ కంపెనీ ఆధ్వర్యంలో కేజ్‌‌‌‌‌‌‌‌

Read More

కర్రెగుట్టల్లో హైటెన్షన్ .. అడవులను చుట్టుముట్టిన12 వేల మంది బలగాలు

మావోయిస్టుల కోసం రెండ్రోజులుగా కూంబింగ్  హెలికాప్టర్‌‌లో బలగాలకు ఆయుధాలు, సరుకులు సరఫరా  హిడ్మా దళం టార్గెట్‌గా ఎన్&zw

Read More

పెద్దపల్లి బీఆర్ఎస్​లో వర్గపోరు.. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కొట్టుకున్నారు..

పెద్దపల్లిలో గులాబీ నేతలమధ్య రగడ మొదలైంది.  జిల్లాపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలనుద్దేశించి  ప్రసంగించారు. తరువాత కొంతమంది నేత

Read More

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ఎక్కడైనా ఉందా : మంత్రి పొన్నం

=  ఎవరు హక్కుదారులో.. ఎవరు వాటదారులో చెప్పేందుకు  సందర్భం కాదు   =  మిగితా రాష్ట్రాల్లోనూ బీజేపీ దీన్ని అమలు చేస్తే  సంతోషిస

Read More

వడగళ్లతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట,వెలుగు: వడగళ్లవానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్‌‌‌‌&z

Read More

ఇల్లందకుంట సీతారాముల ఆదాయం హుండీ ఆదాయం రూ.20లక్షలు

జమ్మికుంట, వెలుగు: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.20,69,829 వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. మంగళవారం ఎండోమెంట్&z

Read More

నిజాయితీగా జాబ్ చేయలేకపోతున్నా.! లెటర్ రాసి పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

తంగళ్ళపల్లి, వెలుగు: పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారింది.  నిజాయితీగా డ్యూటీ చేయలేకపోతున్నానంటూ ఆమె ఆవేదన వ్య

Read More

కన్నాలలో రైల్వే అండర్ వే బ్రిడ్జి తీసుకొస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి: జిల్లాలోని పాలకుర్తి మండలం కన్నాలలో రైల్వే అండర్ వే బ్రిడ్జి ఏర్పాటుకు కృష్ణి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  మంగళవారం (ఏప్రిల్

Read More

నాకు నీతో పోటీ కాదు.. సీఎం స్థాయి వ్యక్తితోనే నా పోటీ: జీవన్ రెడ్డి

 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత పదేళ్లలో చేయని అభివృద్ధి ఇపుడెలా చేస్తారని ప

Read More