మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. నేషనల్ పాలిటిక్స్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ (గురువారం)..బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించింన భారతీయ కిసాన్ యూనియన్(BKU)నేత రాకేశ్ తికాయతతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ ఇంట్లో..సుబ్రహ్మణ్యం స్వామి, తికాయత్ ఇరువురు నేతలతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత పలు రాజకీయ అంశాలపై చర్చించనట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం..