
వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : ఖమ్మంలో బంద్ తో బస్సులు బయటికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన బస్టాండ్వచ్చి బస్సుల కోసం ఎదురు చూశారు. కొందరు ఆటోలను ఆశ్రయించారు. కానీ ఆయా పార్టీల నాయకులు ఆటోలను కూడా బంద్ చేయించారు.
దీంతో చాలామంది ప్రయాణికులు కాలినడకనే వెళ్తూ అవస్థలు పడ్డారు.