 
                    
                ఖమ్మం
శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబు
భద్రాచలం,వెలుగు : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు భద్రాచలం దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది. భద్రాచలం, పర్ణశాల రామాలయాలతో పాటు ఆర్చీలకు రంగులు వేసే పనులు మంగ
Read Moreకార్పొరేట్లకు సంపద కట్టబెడ్తున్న కేంద్రం : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టి కార్పోరేట్లకు కట్టబెడ్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా
Read Moreటెన్త్ సెంటర్లు ఎంతో దూరం.. ఎల్లుండి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు
పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్ష రాయనున్న12,282 మంది భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 21వ
Read Moreపోగొట్టుకున్న 48 ఫోన్లు అప్పగింత : అడిషనల్ డీసీపీ నరేశ్కుమార్
ఖమ్మం, వెలుగు: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్ల
Read Moreభద్రాచలం పోలీసులు 64 గ్రాముల బంగారం రికవరీ
భద్రాచలం, వెలుగు : ఈనెల 9న భద్రాచలంలోని ఇందిరామార్కెట్లో ఒక మహిళ మెడలోంచి దొంగలు ఎత్తుకెళ్లిన 64 గ్రాముల బంగారాన్ని భద్రాచలం పోలీసులు సోమవారం ర
Read Moreఖమ్మం మధ్య గేటు వద్ద అండర్ పాస్ ఏర్పాటుకు రైల్వే మంత్రి హామీ
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ లభించింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్
Read Moreభద్రాచలం దేవస్థానంలో భక్తి ప్రవత్తులతో సుదర్శన హోమం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన హోమం యాగశాలలో భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. ప్రతినెలా చిత్
Read Moreఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
హైదరాబాద్సిటీ, వెలుగు: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో డోర్ డెలివరీ చేసే పవిత్ర కార్యానికి టీజీఎస్ ఆర
Read Moreధాన్యం సేకరణకు ఏర్పాట్లు.. ఉమ్మడి జిల్లాలో 488 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్లాన్
ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ఈ సీజన్లోనూ సన్న రకం ధాన్యానికి
Read Moreఏఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్
చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ ఐటీబీపీ బెటాలియన్లో ఘటన భద్రాచలం, వెలుగు : తనను తరచూ త
Read Moreపండితాపురం పశువుల సంత రికార్డు.. వేలంలో రూ. 2. 42 కోట్లు పలికింది
కామేపల్లి, వెలుగు : రాష్ట్రంలో అతిపెద్ద పశువుల సంతగా పేరొందిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి పంచాయతీలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువ
Read Moreభద్రాద్రి జిల్లాలో రైతుపై కక్షగట్టి మిర్చికి నిప్పు పెట్టారు!
పినపాక, వెలుగు: కల్లంలో ఎండబెట్టిన మిర్చిని తగులబెట్టిన కేసులో ఇద్దరిని భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఏడూళ్
Read Moreఉచితాలతో రెండు రాష్ట్రాలను అప్పుల పాలు చేశారు: జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్
అశ్వారావుపేట/చండ్రుగొండ/ములకలపల్లి, వెలుగు: ఉచితాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను అప్పులు పాలు చేశారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
Read More













 
         
                     
                    