ఖమ్మం
కార్చిచ్చు కలవరం .. ఏటా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ ప్రమాదాలు
ఈసారి ఇప్పటికే అశ్వాపురం, ములకలపల్లి, మణగూరు మండలాల్లో అడవి దగ్ధం.. వేసవిలో అటవీశాఖకు తలనొప్పిగా మారుతున్న అగ్ని ప్రమాదాలు ఫైర్వాచర్ల ని
Read Moreసబ్ జైలు నుంచి ఖైదీ పరార్, 3 గంటల్లో పట్టివేత
సత్తుపల్లి, వెలుగు: భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న పెండ్ర రమేశ్ మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సబ్ జైల్
Read Moreసింగరేణిలో బీసీ లైజన్ ఆఫీసర్లు
సంస్థ చరిత్రలోనే తొలిసారిగా నియామకం ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగ రేణి చరిత్రలోనే తొలిసారిగా బీసీ లైజన్
Read Moreసాగర్ ప్రాజెక్ట్ మిగులు భూములు 300 ఎకరాలు రికవరీ!
ప్రాజెక్ట్ మిగులు భూములపై ఆఫీసర్ల ఫోకస్ పోలేపల్లిలో రైతుల సాగులోని 300 ఎకరాలు స్వాధీనం పట్టాలను క్యాన్సిల్ చేయించి, హద్దురాళ్లు ఏర్పాటు&n
Read Moreమాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
ఖమ్మం: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవ
Read Moreజిరాక్స్ కాపీ కోసం లంచం.. ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు సీనియర్ అసిస్టెంట్ భూక్య సోమ్లా నాయక్. బార్ లైసెన్సు
Read Moreగ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమ
Read Moreసత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి : మట్టా రాగమయి
ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్మట్టా రాగమయి అన్నా
Read Moreపది రోజుల్లో ట్రైబల్మ్యూజియాన్ని సిద్ధం చేయండి : ఐటీడీఏ పీవో రాహుల్
ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాచలం, వెలుగు : ట్రైబల్మ్యూజియం పనులు పూర్తి చేసి మరో పది రోజుల్లో సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించ
Read Moreమిర్చిని తగలబెట్టిన దుండగులు
రూ.12 లక్షల ఆస్తి నష్టం పినపాక, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి మి
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు
ఇకనైనా స్పీడ్ అందుకునేనా? గత అక్టోబర్ లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్కూళ్లు మంజూరు ఒక్
Read Moreరాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
కాసాని ఐలయ్య సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సుజాతనగర్, వెలుగు : అమరజీవి కాసాని ఐలయ్య పోరాటాల స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ
Read Moreభద్రాచలం కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి
భద్రాచలం, వెలుగు : తెలంగాణ హైకోర్టు జడ్జి సురేపల్లి నంద ఆదివారం భద్రాచలం జ్యుడిషియల్ కోర్టును సందర్శించారు. కోర్టు ప్రాంగణంలో ఆమె పోలీసుల
Read More











