
ఖమ్మం
ఖమ్మంలో వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి ఆటంకాలు
ప్రస్తుతం 275 ఎకరాల్లో ఏర్పాటైన పార్క్ రైతుల సాగులో 267 ఎకరాల అటవీ భూమి మొత్తం 542 ఎకరాల్లో అటవీ శాఖ భూముల నోటిఫై నెహ్రూ
Read Moreబలరామావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారామచంద్రస్వామి భక్తులకు బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంత
Read Moreభద్రాచలంలో 9,10 న మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం: కలెక్టర్ జితేశ్ వి పాటిల్
ఏరు ఫెస్టిఫల్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాచలం,వెలుగు : ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు
Read Moreసంక్రాంతికి కోడి కత్తులు అమ్ముతున్న.. ఇద్దరు వ్యక్తులు బైండోవర్
భద్రాచలం,వెలుగు : కోడి కత్తులు తయారు చేసి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై సోమవారం దుమ్ముగూడెం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. దుమ్ముగూడెం మండల పరిధ
Read Moreఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ డీసీపీలు ఖమ్మం టౌన్,వెలుగు : జిల్లాలో గంజాయి సరఫరాను, వినియోగాన్ని పూర్తిగా నియంత్ర
Read Moreప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమ
Read Moreకారేపల్లి పోలీసులు.. 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కారేపల్లి, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్, కారేపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై
Read Moreభద్రాచలం రామయ్య నిజరూప దర్శనం
పోటెత్తిన భక్తజనం భద్రాచలం,వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో సోమవారం భక్తులకు రామయ్య నిజరూప
Read Moreరూ.2 కోట్ల గంజాయి, డ్రగ్స్ కాల్చివేత
831 కేజీల గంజాయి,11 గ్రాముల ఎండీఎంఎ దహనం.. తల్లాడ వెలుగు: ఖమ్మం, మధిర, నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 91 కేసుల్లో ప
Read Moreసోషల్ వెల్ఫేర్ స్కూల్ ను సందర్శించిన గురుకులాల సెక్రటరీ : అలుగు వర్షిణి
గురుకులాల సెక్రటరీ ఎర్రుపాలెం, వెలుగు: ఎర్రుపాలెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ గురు
Read Moreకార్పొరేషన్ వద్దు - పల్లెలే ముద్దు అంటూ ర్యాలీ
సుజాతనగర్, వెలుగు : సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో 7 గ్రామ పంచా
Read Moreవందేళ్ల బ్రిడ్జిపై రాకపోకలు బంద్
ఖమ్మం నగరంలో వందేళ్ల క్రితం నిజాం హయాంలో నిర్మించిన పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గతేడాది సెప్టెంబర్ లో మున్నేరుకు భారీ వరదలు వచ్చిన త
Read Moreస్టూడెంట్స్కు మెనూ పక్కాగా అమలు చేయాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోని స్టూడెంట్స్కు పక్కాగా మెనూ అమలు చేస్తూ నాణ్యమైన భోజనం అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్
Read More