
ఖమ్మం
ఖమ్మం టౌన్ లో సైబర్ నేరస్డుడు అరెస్ట్
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ గా డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో ఇప్ప
Read Moreభద్రాచలం రామాలయం పరిసరాల్లో ఇండ్ల తొలగింపు షురూ
గోదావరి బ్రిడ్జి సమీపంలో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు మొత్తం 40 ఇండ్లలో 33 ఇండ్ల నిర్వాసితులకు పరిహారం చెల్లింపు పర
Read Moreమంచి పనులు చేస్తున్నం.. అందుకే రుతుపవనాలు ముందొచ్చినయ్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాజీవ్ యువ వికాసం కింద జూన్2న 5 లక్షల మందికి సాయం ముదిగొండ, వెలుగు : ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో తాము పని చేస్తున్నామని, అందు
Read Moreముదిగొండలో మూతపడుతున్న క్రషర్లు
మైనింగ్ అధికారులు మూసేయమంటున్నారు : యజమానులు పని లేక ఆందోళనలో కూలీలు ముదిగొండ, వెలుగు: మండలంలో 24 గంటలు నడిచే క్రషర్లు మూత పడుతున్నాయి. మొత
Read Moreవరద ముప్పు ప్రాంతాలను గుర్తించండి : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో వరద ముప్పు పొంచివుండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అ
Read Moreసీజనల్వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జితేశ్వి.పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్వి.పాటిల్ఆదేశించారు. మంగళవార
Read Moreపాలేరు అండర్ టన్నెల్ పనులు వేగవంతం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కూసుమంచి, వెలుగు: పాలేరు ఎడమ కాలువ యూటీ(అండర్టన్నెల్) పనులు వేగంగా జరుగుతున్నాయ. రూ.14 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా
Read Moreభూభారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం : ముజమ్మిల్ ఖాన్
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని టీట
Read Moreగిరిజన సమాఖ్యలకు 11 ఇసుక ర్యాంపులు : ఎండీ భవేశ్ మిశ్రా
ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ఇచ్చేలా ప్లాన్ చేయండి మైనింగ్ శాఖ ఎండీ భవేశ్ మిశ్రా భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం
Read Moreసింగరేణి హాస్పిటల్స్లో మందుల కొరత
ఇన్టైంలో ఆర్డర్లు పెట్టట్లే శాఖల మధ్య సమన్వయ లోపం వారం, పది రోజులకు సరిపడా మందులే ఇస్తున్నరు రిటైర్డ్ కార్మికుల ఇబ్బందులు భద్రాద్రికొత
Read More19 మంది మావోయిస్టుల లొంగుబాటు..చత్తీస్గఢ్లో 18 మంది, ఒడిశాలో కీలక నేత సరెండర్
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా పోలీసుల ఎదుట మంగళవారం 18 మంది మావోయిస్టులు లొంగిపోయా
Read Moreభూ భారతిలో సర్వేయర్లే కీలకం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో సర్వేయర్లే కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తెలిపారు. కొత్తగూడెం యూనివర్శిటీ ఆఫ్ మైని
Read Moreరైతులు పంట మార్పిడి విధానం పాటించాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను సాగు చేయొద్దని, కచ్చితంగా పంట మార్పిడి విధానం పాటించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించా
Read More