ఖమ్మం

స్టూడెంట్స్​కు అపార్ కార్డు తప్పనిసరి : డీఈవో వెంకటేశ్వరాచారి

ఇల్లెందు, వెలుగు : స్టూడెంట్స్​తప్పనిసరిగా అపార్ కార్డు జనరేట్ చేయాలని డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. బుధవారం సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండ

Read More

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష  ఖమ్మం టౌన్, వెలుగు :  వైద్య, ఆరోగ్య సేవల్లో సిబ్బంది నిర్లక్ష్య

Read More

స్టూడెంట్స్​ ​సెల్ ఫోన్ మోజులో పడొద్దు : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు  : విద్యార్థులు చదువులు పక్కన పెట్టి సెల్ ఫోన్ మోజులో పడొద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు.  మండల పరిధిలోని

Read More

రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి : కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ల

Read More

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల రక్తదానం

ఖమ్మంటౌన్/భద్రాచలం/సత్తుపల్లి, వెలుగు : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల్లో కార్మికులు రక్తదానం చే

Read More

కొత్తగూడెంలో ప్రైవేట్​ హాస్పిటల్​ సీజ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ ప్రయివేట్​ హాస్పిటల్​ను సీజ్​ చేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్​ ఎం. మధ

Read More

ఏరు ఫెస్టివల్ కు రెడీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు

నేటి నుంచి మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​కు ఇది తొలి అడుగు భద్రాచలం,

Read More

రఘునాథగూడెంలో కలుషిత నీరు తాగిన 15 మందికి అస్వస్థత

కల్లూరు, వెలుగు  :  ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెంలో బుధవారం కలుషిత నీరు తాగి15 మంది అస్వస్థతకు గురయ్యారు.  గ్రామంలోని బోరు పంప

Read More

ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోటి రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగి

రుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోటి రూపాయల ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.  ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలోని యువకుల నుంచి  ఉద్

Read More

ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో ప్రైజ్​

ఖమ్మం టౌన్, వెలుగు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఒడిస్సా స్టేట్ లో ఈనెల 5,6 త

Read More

ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం, వెలుగు :  ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  క

Read More

గిరిజన మహిళలకు ఐటీడీఏ చేయూత

భద్రాచలం, వెలుగు :  గిరిజన మహిళలు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో వారికి చేయూతనిస్తున్నట్లు పీవో బి.రాహుల్​ తెలిపారు. తన

Read More

 కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి

కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మాణం పూర్తి అయింది. తన సొంత నియోజకవర్గం పాలేరులో మోడల్ హౌస్ న

Read More