
ఖమ్మం
భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో.. కేంద్ర బృందం పర్యటన
ఫొటో ఎగ్జిబిషన్ చూసిన టీమ్ దెబ్బతిన్న పంటలు, రోడ్ల పరిశీలన పూర్తి రిపోర్ట్ అందజేసిన కలెక్టర్ ప్రియాంక ఆల కేంద్రానికి నివేదిక అందజేస్తామన్
Read Moreఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్ ముందు బాధితుల నిరసన
మధిర, వెలుగు: మధిరలోని మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితులు బుధవారం కంపెనీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. రైతు సంఘం జిల్లా నాయకులు మ
Read Moreచెత్త టాక్టర్తో తాగుబోతు డ్రైవర్ హల్చల్.. వార్డు మెంబర్ ఇల్లు నేలమట్టం
రఘనాథపాలెం మండలం బూడిదపాలెంలో చెత్త నిర్వహణకోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి గ్రామస్తులను హడలెత్తించాడు. ఫుల్లుగా మద్
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కూసుమంచి, వెలుగు: వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ
Read Moreముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగుకో గుంత
కొత్తగూడెంలోని ముర్రేడు వాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రిపేర్లు చేయకపోవడంతో రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. బ్రిడ్జి శ్లాబ్పై ఇనుప చువ్వల
Read Moreసత్తుపల్లిలో బాండ్ పేపర్ రాజకీయం.. మానవతారాయ్ ప్రత్యేక హామీలు
తనను సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానంటున్నారు తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. అసెంబ్లీ ఎన్
Read Moreచికెన్ షాపులోకి దూరి..కోళ్లను మింగిన కొండ చిలువ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని ఓ చికెన్ షాపులో కొండచిలువ దూరింది. మూలన నక్కి... రెండు కోళ్
Read Moreజ్యువెలరీ వ్యాపారికి మస్కా డాక్టర్నంటూ గోల్డ్చైన్ చోరీ
మణుగూరు, వెలుగు : మణుగూరులో డాక్టర్నంటూ జ్యువెలరీ వ్యాపారిని నమ్మించి ఓ గుర్తుతెలియని వ్యక్తి 12 గ్రాముల గోల్డ్ చైన్కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Moreభద్రాచలం మన్యంలో 35 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
పగలు రెక్కీ చేసి.. రాత్రిళ్లు రెచ్చిపోతున్న దొంగలు పక్కా ప్లాన్తో లక్షల విలువ చేసే కాపర్, ఆయిల్ చోరీ
Read Moreఖమ్మంలో దారుణం.. తల్లి కుమారుడి దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో తల్లి కుమారుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తులశమ్మ(
Read Moreపట్టా పాస్బుక్ కోసం వృద్ధ దంపతుల ఆందోళన
తల్లాడ, వెలుగు: తమ ఎకరం భూమి పాస్ బుక్ ఇవ్వాలని తల్లాడకు చెందిన వృద్ధ దంపతులు మొక్కా సీతారాములు, అప్పమ్మ దంపతులు వారి కూతురు ఆదిలక్ష్మితో కలిసి
Read Moreజీపీ కార్మికుల సమస్యలపై ప్రజా ఉద్యమం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే వారి పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు
Read Moreగ్రీవెన్స్ అర్జీలను మొదట పరిష్కరించాలి: కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి ఆఫీసర్లు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. కలెక
Read More