
ఖమ్మం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (జులై 28) రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read Moreగోదావరి ఉగ్రరూపం.. నీటి మునిగిన ధర్మపురి సంతోషి మాత ఆలయం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో దారుణ
Read Moreరుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల
Read Moreజలదిగ్బంధంలో.. ఖమ్మం కాలనీలు
ఉధృతంగా మున్నేరు ప్రవాహం నీట మునిగిన ఇండ్లు, కొట్టుకుపోయిన కార్లు, బైకులు పరిశీలించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు బాధితులను పునరావాస కే
Read Moreవామ్మో: ఇంట్లోకి కొండ చిలువ..
కొండచిలువ.. ఈ పేరు వినగానే ఒళ్లు జలదరిస్తుంది కదూ. అలాంటిది మన ఇంట్లోకే వస్తే. ఏంటి పరిస్థితి? ఉన్నఫలంగా ఇంటి నుంచి ఆమడదూరంగా పారిపోతాం. అలాంటి
Read Moreఉప్పొంగిన వాగులు ఏజెన్సీ అతలాకుతలం
కరకగూడెంలో 22.7సెం.మీ. చర్లలో 13.4సెం. మీ. వాన గ్రామాలకు రాక
Read Moreవరదలో చిక్కుకున్న 40 మంది స్టూడెంట్లు సేఫ్
మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ఎస్సీ బాయ్స్ హాస్టల్ను బుధవారం సాయంత్రం వరద నీరు చుట్టు ముట్టింది. అందు
Read Moreభద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం..రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 48 అడుగులకు వరద చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గంటగంటకు గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. మధ్యా
Read Moreభద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. రాములోరి గుడి చుట్టూ నీళ్లు
గోదావరి నది ఎగువన, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నార
Read Moreరాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్రు: సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా సత్తుపల్లికి నర్సింగ్ కాలేజీ మంజూరు చేయించినట్లు సత్తుపల్లి ఎమ్మెల్
Read Moreపొంగులేటి రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయం: తాతా మధుసూదన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హెచ్చరించ
Read Moreఎడతెరిపిలేని వర్షాలు..ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాద్రి కొత్తగూడెం: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉప్పొంగుతోంది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండ
Read More