ఖమ్మం
అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లు సీజ్
జూలూరుపాడు, వెలుగు : అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం జూలూరుపాడు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అ
Read Moreస్టూడెంట్స్ కు పరీక్ష సామగ్రి పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత తుమ్మలపల్లి రామారావు నాలుగో వర్ధంతి సందర్భంగా శుక్రవ
Read Moreమాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలను ఖండించిన టీజీఓ
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, ఏసీ గదులలో కూర్చునే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమేంటని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్య
Read Moreకోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి
అశ్వారావుపేట, వెలుగు: కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. మండలంలోని నారంవారిగూడెం గ్రామ శివారులోని గల ఓ తోటలో కోడిపందేలు నిర్వహిస్తున్
Read Moreచౌటి గూడెంలో వాలీబాల్ పోటీలు
ములకలపల్లి, వెలుగు : శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని చౌటిగూడెంలో అడ్వోకేట్, ఆదివాసి సేన నాయకులు ఉకె రవి ఆధ్వర్యంలో వాలీ
Read Moreసీఎం టూర్కు పక్కా ఏర్పాట్లు : కలెక్టర్ ప్రియాంక అల
అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించను
Read Moreమావోయిస్టుల స్తూపాలు ..ధ్వంసం చేసిన మహిళా కమాండోలు
భద్రాచలం,వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు నిర్మించిన స్మారక స్తూపాలను మహిళా కమాండోలు శుక్రవారం ధ్వంసం చేశారు. భేచ
Read More11 న భద్రాచలానికి సీఎం
భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని సీఎంతోప
Read Moreఅయ్యో.. ‘రామచంద్రా’!
పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు ఇచ్చిన హామీ ఏమైనట్టు? అనారోగ్యంతో బాధపడుతూ ఆదుకోవాలని వేడుకోలు భద్రాచలం, వెలుగు : కోయదొరల ఇలవేల్పుల కథకుడు
Read Moreయాపలగడ్డలో ఘనంగా పగిడిద్దరాజు జాతర
గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర ఘనంగా కొనసాగుతోంది. జాతరకు ఆంధ్ర, తెలంగాణ ఆరె
Read More11,545 కేజీల గంజాయి కాల్చివేత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన దాదాపు రూ.28 కోట్ల విలువైన 11,545 కేజీల గంజాయిని గురువారం కాల్చివేసి
Read More52 మంది గిరిజనులకు పంపుసెట్లు పంపిణీ
అశ్వారావుపేట, వెలుగు : మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ (జేవీఆర్) ద్వారా 52 మంది గిరిజన రైతులకు రూ. 33 లక్షల విలువైన ఎలక్ట్రికల్ పంపు
Read Moreజేఈఈ మెయిన్స్ బీఆర్క్ ప్లానింగ్లో..‘హార్వెస్ట్’కు అత్యుత్తమ ఫలితాలు
ఖమ్మం టౌన్, వెలుగు : జేఈఈ మెయిన్స్ బీఆర్క్ ప్లానింగ్ లో హార్వెస్ట్ కు అత్యుత్తమ ఫలితాలు వచ్చినట్లు ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీ.రవి మారుత్ తెలిపారు.
Read More