
ఖమ్మం
గిరిజన దర్బారుకు వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : గిరిజన దర్బారుకు వచ్చిన అర్జీలను రిజిస్టర్తో పాటు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. సోమ
Read Moreటీచర్లు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి : డీఈవో వెంకటేశ్వరాచారి
పాల్వంచ, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో టీచర్లు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాలని డీఈ
Read Moreముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్టు : ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు రూ.1.62 కోట్లు మోసం
Read Moreప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి : అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీనివాస్రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, ప
Read Moreచండ్రుగొండలో సెంట్రల్ టీమ్పర్యటన
చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ఎంఓఆర్డీ) కేంద్ర బృందం సభ్యులు రాకేశ్ కుమార్, అండర్ సెక్రటరీ( బడ్
Read Moreగుండాల మండల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల, వెలుగు : గుండాల మండల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్
Read Moreప్రతీ సమస్య పరిష్కరించాలి : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి సమస్యను కచ్చితంగా పరిష్కరించాలని ఖమ్మం మున్
Read Moreజీసీసీ బిజినెస్ డౌన్.. అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆటంకాలు
2024–25లో రూ.191.72కోట్ల లక్ష్యం.. రూ.113.79కోట్లు మాత్రమే సాధించింది 2025–26కి చేసిన రూ.150కోట్ల వార్షిక ప్రణాళిక నేటికీ ఆమోదం పొందల
Read More‘గిఫ్ట్’ రిజిస్ట్రేషన్కు రూ. లక్ష డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్
రూ. 50 వేలకు ఒప్పందం రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్&zwn
Read Moreరూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
ఖమ్మం: రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికా రులకు చిక్కారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ర
Read Moreఆత్కూరు కాంగ్రెస్ నేత బాలరాజు మృతి...నివాళులర్పించిన డిప్యూటీ సీఎం
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు , మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు(52) &
Read Moreభద్రాచలం రామయ్యను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా
Read Moreపాలేరులో అద్భుతాల మేరీ మాత ఉత్సవాలు షురూ..
కూసుమంచి, వెలుగు : పాలేరులోని అద్భుతాల మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఆదివారం ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పాలేరు పుణ్యక్షేత్రం ఫాదర్ కొమ్ము ఆంటోనీ పర్యవే
Read More