
ఖమ్మం
పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు సీపీ సన్మానం
ఖమ్మం టౌన్, వెలుగు : కీలకమైన రెండు వేర్వేరు హత్య కేసులోని నిందితులకు శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ.శంకర్ (జిల్లా కోర్టు) బి.కృష్ణమ
Read Moreసింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్సెక్రటరీ కూనంనేని సాంబశివరావు
Read Moreపోటెత్తిన మిర్చి.. పడిపోయిన రేటు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. 65 వేల బస్తాలు వచ్చింది. జెండా పాట క్వింటా మిర్చి 14,025 ధర పలికింది. మిర్చి గ్రేడ్ ను బట్
Read More38 రోజులు.. రూ. 1.13 కోట్ల ఆదాయం
భద్రాద్రి రామయ్యకు భారీ ఆదాయం 298 యుఎస్డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు , 30 యుఏఈ దిర్హామ్స్ 85 ఆస్ట్రేలియా డాలర్లు, ఒక ఖతార్ ర
Read Moreఎలివేటెడ్రోడ్డు నిర్మాణానికి జియోఫిజికల్ సర్వే
నేషనల్ హైవే.. కూనవరం రోడ్డులో మిగులు కరకట్ట పనుల పూర్తికి చర్యలు మూడు రోజులుగా బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్పనులు 80 అడుగుల వరద వ
Read Moreప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందాలి
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్వంచ ఆస్పత్రిలో తనిఖీ పాల్వంచ, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య స
Read Moreవియం బంజర్ పోలీసులకు సీపీ అభినందన
పెనుబల్లి, వెలుగు : రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లోమెడల్స్ సాధించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్దత్ బుధవారం అభినందించారు. ఇటీవల జరిగిన
Read Moreముగిసిన వాగ్గేయకారోత్సవాలు
రామయ్యకు అభిషేకం.. నేడు హుండీ లెక్కింపు భద్రాచలం, వెలుగు : భక్తరామదాసు జయంతి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఐదు
Read More12 పంచాయతీల్లో ఎన్నికలపై సందిగ్ధత
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో481 జీపీలకు 479 జీపీల్లో ఎన్నికల ఏర్పాట్లు భద్రాచలం, సారపాకతోపాటు మరో10 జీపీల్లో ఎలక్షన్పై రాని క్లారిటీ కొత
Read Moreభద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ
భద్రాచలం,వెలుగు : రథసప్తమి వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సే
Read Moreకనకగిరి కొండలలో ఎకో టూరిజం పనుల పరిశీలన
పెనుబల్లి, వెలుగు : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉ
Read Moreకల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
కల్లూరు, వెలుగు : కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరస
Read Moreఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక
ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ
Read More