
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తన కుటుంబంతో కలిసి సోమవారం హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొజ్జు తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన రేవంత్ రెడ్డి ఫొటోను ఆయనకు అందజేశారు.