
లేటెస్ట్
టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించాలి..యూఎన్తో భారత్ చర్చలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో టెర్రర్ అటాక్ కు పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది
Read Moreమే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా .. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల రైతులకు సాయం త్వరలోనే నాలుగు, ఆపైన ఉన్నవారికి ఇస్తామని క్లారిటీ హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23వ తేదీ తర్వాత పె
Read Moreఅమాయక కూలీలే వారి టార్గెట్..నకిలీ వీసాలతో విదేశాలకు పంపిస్తున్న ముఠా అరెస్ట్
14 ట్యాంపర్ట్వీసాలు, పాస్పోర్టులు సీజ్ శంషాబాద్, వెలుగు: నకిలీ పాస్ పోర్ట్, వీసాలతో అమాయక కూలీలను దుబాయ్కు పంపిస్తున్న ముఠాలోని ఇద్దరిని ప
Read Moreతుర్కియే సంస్థ ‘సెలెబీ’పై వేటు.. ఆ దేశ వర్సిటీలతో జామియా కూడా కటీఫ్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లను సైతం అందించిన తుర్కియేకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు
Read Moreముంబైలో ల్యాండ్ స్కామ్ .. హైదరాబాద్లో ఈడీ సోదాలు
వీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి ఇండ్లల్లో తనిఖీలు రెండు రోజుల పాటు కొనసాగిన సోదాలు ముంబై వసాయి భూ కుంభకోణంలో కీలక నింది
Read Moreచైనాను వణికించిన భూకంపం.. ఇళ్లలో నుంచి జనం పరుగులు..
చైనాను భూకంపం వణికించింది.. శుక్రవారం ( మే 16 ) ఉదయం 6:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6గా తీవ్రత నమోదయ్యింది. 10 కిలోమీటర్ల లో
Read Moreగద్దర్ అవార్డ్స్ కోసం మరో కమిటీ .. చైర్మన్గా సీనియర్ యాక్టర్ మురళీ మోహన్
సభ్యులుగా పలువురు దర్శకులు, నిర్మాతలు, జర్నలిస్ట్కు చోటు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మర
Read Moreతుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి... కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలి
తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అప్పటి పాలకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఇష్టారీతిన లక్ష కోట్లు బూడిద పాలు చేశారు బ్యారే
Read Moreరిలయన్స్కు రూ.25 వేల కోట్ల అప్పు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.9 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్ల) డ్యూయల్- కరెన్సీ లోన్&z
Read Moreఅమెరికా వస్తువులపై ‘జీరో టారిఫ్’కు భారత్ ఒప్పుకున్నది: ఖతర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు
యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్లో పెట్టొద్దని టిమ్కుక్కు నేనే చెప్పిన ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందు
Read Moreఆత్మగౌరవం గురించి బీఆర్ఎస్సా మాట్లాడేది : మంత్రి సీతక్క
అధికారం పోయాక గుర్తుకొచ్చిందా కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్నపుడు, కవిత కాళ్ల దగ్గర కలెక్టర్ కూర్చున్నపుడు ఇదంతా ఏమైంది? ఈవెంట్ సక్సెస్ అవుత
Read Moreసింగరేణి ఓసీపీ -2లో బ్లాస్టింగ్..ఇండ్లపై పడ్డ బండ రాళ్లు
తృటిలో తప్పిన ప్రాణనష్టం ..నాగేపల్లిలో గ్రామస్తుల ధర్నా పెద్దపల్లి, (రామగిరి), వెలుగు: పెద్దపల్లి జిల్లా ఆర్జీ–3 డివిజన్ ఓసీ
Read Moreజూన్ 2న యువ కవుల సమ్మేళనం .. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వ
Read More