
లేటెస్ట్
సీఎస్కు ఉద్యోగ సంఘాల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్లో సీఎస్ రామకృష్ణారావును శనివారం కలిశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్
Read MoreGHMC ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.175 కోట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్) ద్వారా జీహెచ్ఎంసీకి రూ.175.53 కోట్ల ఆదాయం వచ్చింది. 2020లో -ఎల్ఆర్ఎస్ కోసం జీహెచ్ఎంసీకి లక్
Read Moreఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ నెల 10 వరకు చాన్స్ హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట
Read Moreతుమ్మలూరు గేటు వద్ద ఘోర ప్రమాదం .. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గేట్ సమీపంలో శ్రీశైలం రోడ్డుపై
Read Moreఅందాల పోటీలతో రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు: మంత్రి జూపల్లి
ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీపడ్డా మనకే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్–2025 పోటీలు కేవలం అందాల పోటీల
Read Moreసీతాదయాకర్రెడ్డి నియామకంపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా సీతాదయాకర్&zwnj
Read Moreఉపాధి పనుల పర్యవేక్షణకు గ్రామస్థాయిలో కమిటీలు!
ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు : ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో ప
Read Moreహద్దు దాటిన పాక్ జవాన్
అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై యావత్ దేశం రగిలిపోతుంటే పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది. ఎల
Read Moreడీమార్ట్కు వెళ్లేవాళ్లు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..! అవునా.. నిజమా.. అని నోరెళ్లబెడతారు..!
డీమార్ట్ లాభంలో భారీ పతనం.. 23 శాతం తగ్గి రూ.550.79 కోట్లకు.. రూ.14,896.91 కోట్లకు రెవెన్యూ..7 శాతం డౌన్ న్యూఢిల్లీ:
Read Moreసింగరేణి ఫస్ట్ క్వార్టర్ బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 160 లక్షల టన్నులు : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
నిర్దేశించిన సీఎండీ బలరాం..అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష హైదరాబాద్, వెలుగు: ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 3 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని 16
Read Moreరేపు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. సుమారు రూ. 5,416 కోట్లతో 167 కిలోమీటర్ల మేర మొత్
Read Moreకరెంటు డిమాండ్కు తగ్గట్టు నెట్వర్క్ బలోపేతం
ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళిక 2030 నాటికి 6వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు విద్యుత్ రివ్యూ మీటింగ్లో ఎనర్జీ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా హై
Read Moreచర్లపల్లి స్టేషన్ నుంచి 10 నిమిషాలకో బస్సు.. ఉదయం 4.20 గంటల నుంచి బస్సులు మొదలు
మేడిపల్లి, వెలుగు: ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల డిపో మేనేజర్కె.కవిత తెలి
Read More