లేటెస్ట్
బాబా రాందేవ్.. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి
న్యూఢిల్లీ: అల్లోపతి మందుల విషయంలో యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కరోనాను నయం చేయడంలో అల్లోపతి మెడిసిన్స్ విఫలమయ్యాయని, అ
Read Moreవంద ఆక్సిజన్ బెడ్లు.. సింగర్ స్మిత గొప్ప మనసు
హైదరాబాద్: కరోనా క్రైసిస్ లో ప్రజలను సాయంగా నిలిచేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తన వంతుగా జనాలకు అండగా నిలిచేందుకు ప్రము
Read Moreరైల్వే ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం
అనంతపురం జిల్లా: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అతడి ముఠా చెన్నైలో జ
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 767 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొద్ది రో
Read Moreపిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ నుంచి పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్నారులకు టీకాలు ఇవ్వడ
Read Moreసీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకే కేంద్రం మొగ్గు..జులైలో జేఈఈ, నీట్ పరీక్షలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపధ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే అంశపై మల్లగుల్లాలకు తెరపడింది. మెజారిటీ వర్గాల నిర్ణయం మేరకు సీబీఎస్ఈ పర
Read Moreవేర్వేరు టీకాలను కలిపి తీసుకోవచ్చా?
న్యూఢిల్లీ: తొలి డోస్ గా ఒక టీకాను, రెండో డోస్ గా మరో వ్యాక్సిన్ ను ఇవ్వడం సాధ్యమా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది సాధ్యమేనని, కానీ ఈ ద
Read Moreనెల్లూరు అధికారుల సంరక్షణలో ఆనందయ్య
నెల్లూరు జిల్లా: ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం తీరు వ్యతిరేకంగ
Read Moreఒకే పందిట్లో అక్కా చెళ్లెల్లతో పెళ్లి
మెదక్: ఒకే పందిట్లో అక్కా చెళ్లెల్లిద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని కోలార్ జిల్లాలో జరిగినట్లు విచిత్రమైన
Read Moreఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి
అమరావతి: బ్లాక్ ఫంగస్ తో కృష్ణా జిల్లా నున్నలో చింతా వెంకటేశ్వరరావు (64) అనే వృద్ధుడు కన్నుమూశాడు. చికిత్స చేయించేందుకు ప్రయత్నించిన బంధువులకు బ్లాక్
Read Moreబ్లాక్ ఫంగస్ విషయంలో నిర్లక్ష్యం తగదు
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు వైఎస్ షర్మిల ముఖ్య అనుచరాలు ఇందిరా శోభన్. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
Read Moreరూ.12తో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన
ఢిల్లీ : ప్రమాదవశాత్తు వైకల్యం చెందినవారికి రూ.12తో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన చెల్లించినట్
Read Moreపాకిస్తాన్ లో 18 ఏళ్లు దాటితే వ్యాక్సిన్..
విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే ప్రైవేటుగా ఒక్కో డోసు 80 డాలర్లు వసూలు ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం 18 ఏళ్ల వారికి కూడా ఉచితంగా వ్యాక్స
Read More












