లేటెస్ట్

కోలుకున్న అమెరికా.. అదుపులోకి వస్తున్న కరోనా

కోలుకున్న అమెరికా మెల్లగా అదుపులోకి వస్తున్న కరోనా.. 36 రాష్ట్రాల్లో తగ్గిన కేసులు దేశంలో సగటున రోజూ 25 వేల లోపే కేసులు త్వరలో 10 వేల కం

Read More

టీకాను ఎదుర్కొనే వేరియంట్ పుట్టలె

డబ్ల్యూహెచ్‌‌‌‌వో చీఫ్ టెడ్రోస్ జెనీవా: కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలను ఎదుర్కొనే వైరస్ వేరియంట్ ఇప్పటి వరకు పుట్టలేదన

Read More

38 రోజుల తర్వాత విడుదలయిన బీజేపీ నేత

ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు బీజేపీ లీడర్​ పాల్వాయి హరీశ్​ ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పో

Read More

సోషల్ మీడియా కొత్త రూల్స్ నేటినుంచి అమల్లోకి..

ఫేస్ బుక్, ట్విట్టర్ బ్లాక్ అవుతయా? నేటి నుంచి కొత్త ఐటీ రూల్స్ పాటించని సంస్థలపై వేటేనా? న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్

Read More

గుర్తింపు ఇయ్యకుండానే.. అడ్మిషన్ నోటిఫికేషన్

కాలేజీలకు గుర్తింపు ఇయ్యకుండానే.. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం  హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్

Read More

వ్యాక్సిన్​ వేసుకున్నవారియర్స్​ సేఫ్​

కరోనా నుంచి రక్షణ కవచంలా కాపాడుతున్న టీకాలు ధైర్యంగా సేవలందిస్తున్న డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది దేశంలో 45 ఏళ్ల

Read More

టమాటా కిలో రూ. 2

రైతులపై కరోనా మహమ్మారి దెబ్బ ఏటా ఈ సీజన్​లో క్వింటాల్ రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర ఇప్పుడు రూ.200 నుంచి రూ.600 లోపే పలుకుతోంది ట్రాన్స్​పోర్ట్,

Read More

‘కాళేశ్వరం’తో 50 వేల చెరువులు నిండాలె

లిఫ్టులకు టెండర్లు పిలవండి​ ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ‘కాళేశ్వరం’తో 50 వేల చెరువులు నిండాలె ఒక్క బటన్ నొక్కితే చివరి

Read More

18 ఏండ్లు దాటినోళ్లకు ప్రైవేటులో టీకా

ఈ నెల 28 నుంచి షురూ హాస్పిటళ్లతో మాట్లాడుకుని ఆఫీసుల్లో క్యాంపులు  పెట్టుకోవచ్చు కంపెనీలు ఇచ్చే రేటుపైన మరో రూ.150  చార్జ్

Read More

మహారాష్ట్రలో 1900 బ్లాక్ ఫంగస్ కేసులు

ఒక్క పూణెలోనే 620 కేసులు నమోదు ముంబయి: రెండు నెలలుగా కరోనాతో అతలాకుతలం అయిన మహారాష్ట్రకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఒకవైపు విలయతాండవం చేస్తున్

Read More

జూన్-30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి

హైద‌రాబాద్ : జూన్-30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. సాగు నీటి అంశాలపై మంగళవారం సీఎం కేసీఆర్

Read More

పడవలు బోల్తా ఘటన..6 మృతదేహాలు లభ్యం

మృతులు, గల్లంతైన వారంతా ఒడిశాలోని కొందుగూడ గ్రామస్తులు హైదరాబాద్ నుండి స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ప్రమాదానికి.. విశాఖపట్టణం: సీలేరు నది రిజ

Read More