లేటెస్ట్
ఫ్రెండ్కు మందులు తీసుకెళ్తున్న హీరో నిఖిల్ను అపేసిన్రు
ఉప్పల్ (హైదరాబాద్), వెలుగు: ఆస్పత్రిలోని తన మిత్రుడికి మెడిసిన్స్ఇచ్చేందుకు వెళ్తుండగా సినీ హీరో నిఖిల్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉప్పల్ ను
Read Moreగుర్రం అంత్యక్రియలకు వందలాది మంది
కరోనా సెకండ్ వేవ్ దాటికి చాలా కుటుంబాలు అతాలకుతలం అయ్యాయి. చివరి చూపు కూడా చూడని ఘటనలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల దిక్కుమొక్కు లేకుండా కూడా చ
Read Moreకరోనా క్రైసిస్.. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ రెడీ
బల్లియా: కరోనా మహమ్మారిపై పోరులో దేశ ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర్ ప్రదే
Read Moreపాత హామీలు నెరవేర్చలె.. ఇప్పుడు కొత్త హామీలా?
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తన నివాసంలో నిరసన దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ‘తెలంగాణ రై
Read Moreవిద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలె
రాంచీ: సీబీఎస్ఈ పన్నెండో క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పం
Read Moreదేశంలో 5424 బ్లాక్ ఫంగస్ కేసులు
దేశంలో ఇప్పటివరకూ 5 వేల 424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. 18 రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి
Read Moreఐపీఎల్ రద్దుతో టీమిండియా ప్లేయర్లకు బెనిఫిట్
ఐపీఎల్ పదమూడో సీజన్ రద్దవడం టీమిండియాకు సానుకూల అంశమని న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ అన్నాడు. మెగా టోర్నీ రద్దవడం వల్ల వరల్డ్
Read Moreమా అమ్మ ఫోన్ ఇవ్వండి.. పోలీసులకు చిన్నారి కన్నీటి లేఖ
బెంగళూరు: కరోనా మహమ్మారి తన తల్లిని బలి తీసుకుంది. కనిపించని లోకాలకు అమ్మ వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలని అనుకుంది ఆ చిన్నారి. అమ్
Read Moreక్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్
న్యూఢిల్లీ: అల్లోపతి మెడిసిన్స్పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. తన కామెంట్స్
Read Moreవనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం
హైదరాబాద్ వనస్థలిపురం FCI కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటి రెండో అంతస్థులో లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సరస్వతి అనే మహిళ సజీవదహనమైంది.
Read Moreరాష్ట్రానికి కేసీఆర్ కాలయముడు
రాష్ట్రానికి కేసీఆర్ కాలయముడన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.రైతులు అప్పుల పాలైతుంటే కేసీఆర్ కోట్లకుపడగలెత్తుతుండన్నారు.రాష్ట్రంలోని అన్ని
Read Moreతగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 22 వేల 315 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 67
Read More












