
లేటెస్ట్
అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15 న హైదరాబాద్
Read Moreహైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి కరోనా వైరస్… ఆఫీసులన్నీ ఖాళీ
హైదరాబాద్ లోని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగినికి కరోనా వైరస్ సోకింది. హైటెక్స్ లోని మైండ్ స్పేస్ లో… బిల్డింగ్ నెంబర్ 20లోని 9వ ఫ్లోర్ లోఉన్న DSM కంపెనీలో ఓ మ
Read Moreకాకినాడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా లక్షణాలు
హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఇంజినీర్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా నుండి తిరిగి వచ్
Read Moreరైతులకు మేలు చేసే బాధ్యత పాలక వర్గాలదే
వరంగల్: డీసీసీబీ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యావతి రాథోడ్, ఎమ
Read More‘పోలీసులే నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు’: సీఎం కేసీఆర్ కు రిటైర్డ్ సీఐ లేఖ
కరీంనగర్: తనను ఓ హత్య కేసులో ఇరికేంచేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారంటూ రిటైర్డ్ సీఐ ఒకరు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఎస్.ఐ.బి. లో పనిచేసే వేణుగోపాల్
Read Moreభయం గుప్పిట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్రహిల్స్
సికింద్రాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ పరిసర ప్రాంతాల ప్రజల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోవిడ్ (కరోనా వ
Read Moreకరోనా ఎఫెక్ట్: ఈ సారి నేను హోలీ వేడుకలు చేసుకోను
కరోనా దెబ్బకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. హోలీ వేడుకల వల్ల కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందని ఆయన అన్నారు.
Read Moreకరోనా ఎఫెక్ట్ తో మెట్రో క్లీన్ .. సిబ్బందికి సేఫ్టీ ఏది?
కరోనా వైరస్ వ్యాప్తితో తెలంగాణలో అలర్ట్ అయ్యారు అధికారులు.అటు మెట్రో అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మెట్రో రైలు, స్టేషన్లను క్లీన్ చేయిస్తున
Read Moreహైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా?
కరోనా వైరస్ హైదరాబాద్లోని రహేజా ఐటీ పార్క్లోని మైండ్స్పేస్లో కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మైండ్స్పేస్లోని డీఎస్ఎం కంపెనీకి చెంద
Read Moreటైమింగ్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాం
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుతున్నాయన్నారు…ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్. కొన్ని చోట్ల లేట్ గా వచ్చిన విద్యార్థులను ఎగ్జామ్ కు అ
Read Moreప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరన్. రేపు సాయంత్రం శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న GSLV-F10 నమూనాను స్వామివారి పాదాల చ
Read Moreఢిల్లీలో మరో 14 మందికి కరోనా పాజిటివ్
ఢిల్లీలో మరో 15 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. ఇటలీనుంచి ఇండియాకు వచ్చిన 21 మందికి పరీక్షలు చేసిన చేసిన ఎయిమ
Read Moreరాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్..మళ్లీ వాయిదా
రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీటైంది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభం కాగానే చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాప తీర్మానం
Read More