న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమందిలో కరోనా రాకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుందని తెలిపారు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్. మధుమోహం అదుపులో లేని వారికి ఇది సోకుతుందని చెప్పారు. అటు రక్తంలో షుగర్ లెవల్స్ 700కు చేరినప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందని నిపుణులు చెప్పినట్లు తెలిపాడు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి నిమోనియా, ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నట్లు తెలిపాడు వీకే పాల్.
కరోనా రాకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుంది
- దేశం
- May 25, 2021
లేటెస్ట్
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష