
లేటెస్ట్
రాజీవ్ స్వగృహ ఇళ్ల బిల్లుల చెల్లింపులో భారీ అవినీతి
రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ ఇళ్ల బిల్లుల చెల్లింపులో భారీ అవినీతి జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పూణేకు చెందిన ఓ కంపెనీకి బిల్లులు చెల్లించ
Read Moreకందులు కొనకపోతే రైతుగోస పేరుతో కార్యాచరణ ప్రకటిస్తాం
రాష్ట్రంలో కంది రైతుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుల తరబడి మార్కెట్ యార్డులో ఉంటున్నా..అధికారులు పంట కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. అధికారుల తీర
Read Moreపరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు…రోడ్లపై చెత్తవేయకుండా చూడాలన
Read Moreసీఎం కేసీఆర్ ఔదార్యం.. కాన్వాయ్ ని ఆపి వృద్ధుడికి సాయం
వికలాంగుడైన ఓ వృద్ధుడి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం చూపారు. అతని మొర విని సమస్యను పరిష్కరించారు. అతనికి పెన్షన్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూ
Read Moreసీబీఐకి కర్నూల్ బాలిక అత్యాచారం, హత్య కేసు
2017లో సంచలనం సృష్టించిన కర్నూలుకు చెందిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూల్ లోని కట్
Read More40 మంది బోన్సర్స్ తో పెళ్లి కొడుకు హంగామా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పెళ్లి ఎప్పటికీ గుర్తుండేలా గ్రాండ్ గా చేసుకోవడం కామన్ అనుకున్నాడేమో. తన పెళ్లి ఓ హాట్ టాపిక్ కావాలనుకున్న ఓ యువకుడు విన
Read Moreపల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యం
పల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద 15 లక్షల నిధులతో సీసీ ర
Read Moreఒకే రోజున నితిన్, నిఖిల్ ల పెళ్లిళ్లు
యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ ఒకే రోజున పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఏప్రిల్ 16న వీరిద్దరూ పెళ్లికొడుకులుగా మారనున్నారు. తన పెళ్లి కోసం నితిన్ ద
Read Moreసమస్యలను పట్టించుకోవడం లేదంటూ మంత్రిని నిలదీసిన స్థానికులు
వరంగల్ పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36 వ డివిజన్ లో పర్యటించిన మంత్రిని సమస్యలపై నిలదీశ
Read Moreకరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి
కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ స
Read Moreవాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదు
సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా గ్రూప్స్ లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ
Read More35కు పెరిగిన ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 35 కి పెరిగింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా.. గురు
Read More‘ఇవాంక యోగక్షేమాలు కాదు.. కంది రైతుల సమస్యలపై దృష్టి పెట్టండి’
హైదరాబాద్: కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కంది రైతులు రోడ్కెక్క
Read More