
లేటెస్ట్
వ్యవసాయంలోకి దిగిన ధోని.. విత్తనాలు నాటిన వీడియో పోస్ట్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోని కొత్తగా మరో రంగంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో వ్యాపారాలలో కాలు మోపిన ధోని తాజాగా వ్యవసాయర
Read Moreఅల్వాల్ లో రౌడీ షీటర్ హత్య
హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య జరిగింది. అల్వాల్ లోని వెంకటాపురంలో మైకేల్ అనే రౌడీ షీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఇవాళ(గురు
Read Moreఢిల్లీ : న్యాయమూర్తిని బదిలీ చేయడంతో రాజకీయ దుమారం
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్ మురళీధర్ ను హర్యాణా హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో కావాలనే మురళీధర్ ను బదిలీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క
Read Moreటీ20 ఉమెన్స్ వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై ఇండియా విక్టరీ
టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా మెల్బోర్న్లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇండియా.. న్యూజిలాండ్పై 4 పరుగుల తేడాతో విజయం సాధి
Read Moreవిశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున
Read Moreనాంపల్లి కోర్టుకు హాజరైన కవిత
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు TRS మాజీ ఎంపీ కవిత. 2010 నిజామాబాద్ ఉప ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన కేసులో గురువారం కోర్టు విచారణకు వచ్చారు.
Read Moreతప్పుడు సమాచారమిచ్చారని కరోనా పేషంట్పై కేసు నమోదు
భార్యపైన కూడా చార్జెస్.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకే రూ. 5 లక్షల ఫైన్, 6 నెలల జైలుకు చాన్స్ చైనా నుంచి వచ్చిన ఓ కరోనా పేషెంట్, అతడి భార్య తప్పుడు సమాచ
Read Moreబిల్ కౌంటర్లు లేని సూపర్ మార్కెట్
యాప్ను స్కాన్ చేసి, లోపలికెళ్లాలి నచ్చిన వస్తువు తీసుకొని వచ్చేయాలి బిల్లు ఆటోమేటిక్గా మన అకౌంట్లో కట్ అయితది అమెరికాలో తొలి స్టోర్ను ప్రారంభించిన
Read Moreప్రశాంత్ కిశోర్పై చీటింగ్ కేసు నమోదు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఓ యువకుడు కేసు పెట్టాడు. బీహార్లో తాను “బాత్ బీహార్ కీ” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని
Read Moreఅప్పుడే పుట్టిన బిడ్డను వదిలివెళ్లేందుకు ప్రయత్నించిన తల్లి
అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లేందుకు ప్రయత్నించింది ఓ తల్లి. ఈ ఘటన గురువారం పొద్దున గాంధీ హాస్పిటల్ లో జరిగింది. కామారెడ్డికి చెందిన మంజుల అనే
Read Moreచైనా నుంచి ఢిల్లీకి చేరిన మరో 76 మంది ఇండియన్స్
చైనాలోని వూహాన్ లో చిక్కుకుపోయిన 76 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. భారతీయులతో పాటు ఏడు దేశాలకు చెందిన మరో 36 మంది ప్రయాణికులను తీసుకుని ఎయిర్ ఫ
Read Moreప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ
ఎల్లుండి సౌదీ అరేబియాలో నిర్వహణ పోటీలో14 మంది రైడర్స్ విజేతకు రూ.71.73 కోట్ల ప్రైజ్ మనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన గుర్రపు పందాన్ని సౌదీ అరేబియా నిర్వ
Read Moreపెంచడం కష్టమని పిల్లల్ని కంటలేరు!
సౌత్ కొరియాలో పడిపోతున్న బర్త్ రేట్ ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. స్త్రీ జీవితంలోనే అదొక అపురూపమైన ఘట్టం . అమ్మను కాబోతున్నానని తెల
Read More