లేటెస్ట్

నకిలీ రెమ్డిసివిర్ వేయడంతో కరోనా పేషెంట్​ మృతి

ఖమ్మంలోని  ప్రైవేట్ హాస్పిటల్ పై కేసు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నకిలీ రెమ్డిసివిర్​ ఇంజక్షన్​ వేయడంతో కరోనా పేషెంట్​ఒకరు చనిపోయారు. ఈ

Read More

ప్రాణాలు నిలుపుతున్న‘కాకా’ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్

ప్రాణాలు నిలుపుతున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కాకా ఫౌండేషన్​ ద్వారా హాస్పిటళ్లకు పంపిణీ మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ కోర్​క

Read More

రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొరత

కొవిడ్​ వార్డుల్లో.. ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొరత స్టేట్​వైడ్ ​అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే పరిస్థితి బయట నుంచి తెచ్చుకోమంటున్న సిబ్బంది

Read More

బ్లాక్‌ ఫంగస్‌ నోడల్ సెంటర్‌‌లో సీటీ స్కాన్ లేదు

కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌‌లో మూలకుపడ్డ మెషీన్‌‌ పేషెంట్లకు పీఎన్​ఎస్​ స్కాన్​ మస్ట్‌‌ సీటీ స్కాన్‌‌ కోసం ఉ

Read More

సచ్చిపోతున్నం .. మీరన్నా కాపాడండి!

పోలీసులకు ఫోన్ చేసిన గట్టుప్పల్​ గ్రామస్తులు ఊర్లో కరోనాతో 8 మంది మృతి.. హెల్త్ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఆవేదన  రంగంలోకి పోలీసుల

Read More

అప్పులు తెచ్చిన తిప్పలు.. ఖజానా ఖాళీ..

ఖజానా ఖాళీ.. కరోనా టైంలో ఏ సాయం లేదు లాక్​డౌన్​తో నష్టపోయే వారిని ఆదుకునే ప్యాకేజీ లేదు  నిరుడు వద్దన్న ఆయుష్మాన్ భారత్​ పథకమే ఇప్పుడు దిక

Read More

ఆసియాకప్ టీ20 టోర్నీ రద్దు

శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సాధ్యం కాదని చేతులెత్తేసిన లంక బోర్డు ఇప్పటికే నెలాఖరు వరకు విదేశీ విమానాలను నిషేధించిన శ్రీలంక ప్రభుత్వం

Read More

బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ సర్కార్

అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్ర

Read More

ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

ఒక్క రోజులోనే 40 మంది ఆసుపత్రిలో చేరిక న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుని ఊరట పొందుతున్న తరుణంలో మరో వైప

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలె

హైదరాబాద్: కరోనా చికిత్స కోసం పేదోళ్లు అన్నీ అమ్ముకుంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. పేదవాళ్లకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనాను ఆ

Read More

కరోనా వేళ ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం చేయూత

15 వందల ఆర్థిక సహాయం నేరుగా వారికే అందిస్తామని కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్

Read More

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్.. ఆలయాన్ని సందర్శించిన కర్నాటక సీఎం కొడుకు

బెంగళూరు: లాక్ డౌన్ రూల్స్ ను కర్నాటక సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర అతిక్రమించారు. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి నంజన్ గూడ్ లోని శ్రీకాంతేశ్వ

Read More

భారత్ ను ముంచెత్తనున్న మరో తుపాన్ ‘యాష్’

ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఈనెల 26న  బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం న్యూఢిల్లీ : తౌక్టే తుపాను అరేబియా సముద్

Read More