లేటెస్ట్
టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప
Read Moreకరోనా రికవరీలకు 3 నెలల తర్వాతే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ గడువు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవచ్చని మోడీ సర్కార్ తెల
Read Moreభారత్ లో కోవిడ్ ఎనౌన్స్మెంట్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన ఫేస్బుక్
యుఎస్ తర్వాత ఈ ఫీచర్ను ఆవిష్కరించిన రెండో దేశం ఇండియా కోవిడ్–19 సంబంధిత సమాచారం పంచుకునేందుకు ఉపయోగపడే కోవిడ్ ఎన
Read Moreరైతులకు రూ.10 వేలు..ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3వేలు
కరోనా సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారి కోసం రూ. 1200 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ
Read Moreడివిలియర్స్ కంబ్యాక్ పై సౌతాఫ్రికా బోర్డు క్లారిటీ
జోహనెస్ బర్గ్: క్రికెట్ లో ఎంత మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా తమ ఆటతో ఎప్పుడూ ఎంటర్ టైన్ చేసే ప్లేయర్లు కొందరే ఉంటారు. అలాంటి ఆటగాళ్లలో సౌతాఫ్రికా బ్యాట్స్
Read Moreఏపీలో ఒకేసారి 4 చోట్ల సిటీ,ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్
నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయాలు క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్ శ్రీకాకుళం,
Read Moreనీట మునిగిన నౌక..22 మంది మృతి
మరో 51 మంది ఆచూకీ గల్లంతు మరో 185 మందిని కాపాడిన నావికాదళం తౌక్టే తుపాను తీరం దాటుతున్న సమయంలో లంగరు ఊడి సముద్రంలో కొట్టుకుపోయిన నౌక పి.305 వ
Read Moreటీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి రక్షణనిచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రి
Read Moreనష్టాలు భరించలేం.. కేసీఆర్ కు బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు GHMC బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ సభ్యులు . ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు విధించిన కర్ఫ్యూ, ప్రస్తుతం కొనస
Read Moreతన ఇంటిని కోవిడ్ సెంటర్ గా మార్చేసిన బీహార్ ప్రతిపక్ష నేత
పాట్నా: బీహార్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సంచలన నిర
Read Moreలాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు
రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్. ఇప్పటివరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. రూరల్, అర్బన్ ఏరి
Read Moreభారత కరోనా వేరియంట్లకు వాటితో చెక్
వాషింగ్టన్, డీసీ: భారత్ లోని కరోనా వేరియంట్ లపై తమ దేశ టీకాలు బాగా పని చేస్తాయని అమెరికా టాప్ హెల్త్ ఆఫీసర్ అన్నారు. ఇండియాలో గతేడాది B.1.617 అనే కరోన
Read Moreమాజీ సీఎం దంపతులకు కరోనా నిర్ధారణ
బెంగాల్ లో ఎన్నికల తర్వాత విజృంభిస్తున్న కరోనా కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత కరోనా విజృంభణ మామూలుగా లేదు. సునామీలా స
Read More












