
లేటెస్ట్
మళ్లీ పెరిగిన పాల ధరలు.. రూ.68కి చేరిన హోల్ మిల్క్
రూ.50 దాటిన టోన్డ్ పాల ధరలు.. రూ.68కి చేరిన హోల్ మిల్క్ లీటర్కు రూపాయి పెంచి రూ.48 చేసిన విజయ డెయిరీ ఉత్పత్తి తగ్గడంతోనే పెంచామంటున్న కంపెనీలు హై
Read Moreఇరిగేషన్ ఆస్తుల లెక్క తీస్తున్న సర్కారు
ఉన్నదెంత.. కబ్జా అయిందెంత? నిర్దేశిత ఫార్మాట్లో వివరాల సేకరణకు నిర్ణయం బిల్డింగులు, కార్లు, కంప్యూటర్లు సహా మొత్తం లెక్కలోకి.. అధికారులతో సమీక్షలో ర
Read Moreఅపాచీ, రోమియో హెలికాప్టర్ల ప్రత్యేకతలివే..
న్యూఢిల్లీ: 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21 వేల కోట్లు) ఒప్పందం చేసుకుని ఇండియా, అమెరికా తమ డిఫెన్స్ కోఆపరేషన్ను పెంచుకున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్
Read Moreకారును ఢీ కొట్టిన బస్సు..ఐదుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్ జిల్లా షహబాద్ లో కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గ
Read Moreఅడ్వెంచర్ డ్రామాగా‘అరణ్య‘
రానా విభిన్నమైన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ ఏడాదిలో అతిపెద్ద అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మూడు భాషల్
Read Moreఅడ్డదారిలో ఎంపీ రేవంత్ రెడ్డికి భూమి మ్యుటేషన్.. డిప్యూటీ కలెక్టర్పై వేటు
గోపన్పల్లి భూమి వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్పై వేటు భూమి మ్యుటేషన్ విషయంగా శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు రేవంత్రెడ్డి, అతని సోదరుని పేరు మీద మ్యుట
Read Moreట్రంప్కు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది
ట్రేడ్ ఒప్పందం కుదురుతుంది చర్చలు మొదలయ్యాయి: ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ‘‘కామర్స్ మినిస్టర్ల మధ్య కుదిరిన అవగాహన మేరకు రెండు దేశాల టీమ్స్ లీగల్ చర్య
Read Moreఈసారి మేడారం ఆదాయం రూ. 11.5 కోట్లు
హన్మకొండ సిటీ, వెలుగు: 12 రోజులుగా కొనసాగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు మంగళవారంతో ముగిసింది. నోట్ల ఆదాయం మొత్తం 502 హుండీలకు రూ. 11
Read Moreగుప్త నిధుల కోసం గుడిలో ఎంపీటీసీ తవ్వకాలు
గుడిలో గుప్త నిధుల తవ్వకాలు నిందితుల్లో ఒకరు ఎంపీటీసీ పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు కాగజ్ నగర్, వెలుగు: గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
Read Moreటీమ్ మేట్స్ కు కోహ్లీ వార్నింగ్
వెల్లింగ్టన్ : టెస్ట్ల్లో ముఖ్యంగా విదేశాల్లో ఆడే మ్యాచ్ల్లో బ్యాట్స్ మెన్ అతి జాగ్రత్తకు పోవడం వల్ల ఆశించిన ఫలితం దక్కదని టీమిండియా కెప్టెన్ వ
Read Moreచెల్లికి న్యాయం చేయలేదని మామ హత్య
పంచాయితీలో న్యాయం చేయలేదని మేనమామను చంపేసిండు హుజూర్నగర్, వెలుగు: చెల్లెలు, బావ మధ్య పంచాయితీలో న్యాయం చేయలేదంటూ గొడవకు దిగి మేనమామను హత్యచేసిన ఘటన
Read Moreహైదరాబాద్ లో సీఐఐ ఇనోవేషన్ సెంటర్
హైదరాబాద్ : సీఐఐతో కలిసి తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో సెంటర్ ఫర్ ఇనొవేషన్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచేసెంటర్ కార్యకలాపా
Read Moreడీసీసీబీ చైర్మన్లన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే
డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవం పలుచోట్ల రిజర్వేషన్ స్థానాల్లో అభ్యర్థులు లేక ఖాళీ అన్ని చైర్మన్ పదవులూ టీఆర్ఎస్ ఖాతాలోనే హైకమాండ్ పరిశీల
Read More