
లేటెస్ట్
కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులకు రూ.3లక్షల రుణం
రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కార్డులను రైతులకు మాత్రమే అందిస్తాయి. ఈ కార్డుల
Read Moreకానిస్టేబుల్ శ్రీధర్ సస్పెన్షన్
నారాయణ కాలేజీలో చనిపోయిన ఇంటర్ స్టూడెంట్ తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ పై చర్య
Read Moreసైకో భర్త : భార్యను కొడుతూ ఫోన్లో రికార్డ్
హైదరాబాద్ : కట్టుకున్న భార్యను చావబాదాడో భర్త. రోజూ తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాడని చెప్తోంది బాధితురాలు. వనపర్తికి చెందిన మంజులకు 15 ఏళ్ల క్రితం
Read Moreతాజ్ అందాలపై మెలానియా ట్రంప్ ట్వీట్
రెండు రోజుల క్రితం భారత్ లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా
Read Moreఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సోనియా గాంధీ
ఢిల్లీ అల్లర్లు, హింసాకాండపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. సోనియా నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ పరిణామాలను
Read Moreన్యాయ వ్యవస్థపై రాహుల్ గాంధీ నీచ రాజకీయం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. న్యాయ వ్యవస్థపైనా రాజకీయాలు చేయడం దారుణమని మండిపడింది. రాహుల్ గ
Read MoreCAA: పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ ఉండొచ్చన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకం.. పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ ఉండొచ్చు అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి బహిరంగ సభ నిర్వహిస్తాం బీజేపీ నాయకులపై తిరగబడండి: ఎమ్మల్
Read Moreరెండు వేల నోటు రద్దు చేసే ఆలోచన లేదు: నిర్మలా సీతారామన్
రెండు వేల రూపాయల నోటు రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా త్వరలో రూ. 2వేల నోటు రద్దు
Read Moreఆప్ కార్పొరేటర్ నేతృత్వంలో ఢిల్లీ అల్లర్లు
ఢిల్లీ అల్లర్లలో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. ఆప్ కార్పొరేటర్ తాహిర్ నేతృత్వంలోనే దాడులు జరిగినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఐబీ అధికారి అంకిత్
Read Moreఅమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు యత్నం.. సీపీఐ నేతలు అరెస్ట్
హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని హైదరాబాద్ లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నగర
Read Moreప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం సహజం: రేవంత్ రెడ్డి
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం సహజమన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గోపన్ పల్లి భూ ఆక్రమణల ఆరోపణలపై స్పందిం
Read Moreనిమ్స్ లో డాక్టర్ల కొరత
నిమ్స్ లో సీనియర్ డాక్టర్ల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే చాలామంది రిటైర్ అవగా…. మరికొందరు రిటైర్మెంట్ కు దగ్గరల్లో ఉన్నారు. ప్రొఫెసర్స్ రిటైర్మెంట్ వయసు
Read Moreతవ్వకాల్లో 505 గోల్డ్ కాయిన్స్ లభ్యం
తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు కాయిన్స్ లభ్యమయ్యాయి. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్ను ఏర్పాటు చ
Read More