లేటెస్ట్
భారత్కు ఐదు కోట్ల డోసుల ఫైజర్ వ్యాక్సిన్
భారత్లో చేసిన వ్యాక్సినేషన్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు దేశంలోనే ఉత్పత్తి అయ్యాయి. రష్యాలో ఉత్పత్తి అయిన స్పుత్నిక్
Read Moreఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు
ఖమ్మం జిల్లా : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దేశంలో పలు
Read Moreబెంగాల్లో రెండు వారాలు లాక్డౌన్
కోల్కతా: కరోనా కేసులు పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ లో రెండు వారాలు లాక్ డౌన్ విధించారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉ
Read Moreగంగా మాతతో కన్నీళ్లు పెట్టించారు
న్యూఢిల్లీ: పవిత్ర గంగా మాతను ప్రధాని మోడీ ఏడ్పించారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్
Read Moreఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ నిరాకరణ
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతి
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మాస్కు కట్టుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను తప్పక పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు
Read Moreసెహ్వాగ్లా ఆడే సత్తా పృథ్వీ సొంతం
న్యూఢిల్లీ: ఐపీఎల్ లో అదరగొట్టిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు సెలెక్టర్లు షాకిచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ టెస్ట్ సీరీస్ తోపాటు తదుపరి జరగబోయ
Read Moreసీరియస్ అయ్యాక గాంధీకి.. అందుకే డెత్స్ ఎక్కువ
పద్మారావునగర్, వెలుగు: కరోనా ఇన్ఫెక్షన్ లోడ్ బాడీలో విపరీతంగా పెరిగాక వేరే ఆస్పత్రుల నుంచి చివరి నిమిషంలో పేషెంట్లు గాంధీ హాస్పిటల్కు వస్తున
Read Moreమొబైల్స్ దొంగతనం చేసి ఓఎల్ఎక్స్ లో అమ్ముడు
హైదరాబాద్- ఒంటరి వ్యక్తులపై దాడులు జరిపి సెల్ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్తున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్
Read Moreకరోనా పేషంట్లకు ఫ్రీ ఫుడ్ అందిస్తున్న తెలంగాణ పోలీసులు
అల్వాల్: కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం అందించేందుకు గానూ రాష్త్ర పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సేవ్ ఆహార
Read Moreఐదు ఆస్పత్రులు తిరిగినా కనికరించలే.. అంబులెన్స్ లోనే గర్భిణి మృతి
సమయానికి వైద్యం అందక ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. కోవిడ్ భయంతో చికిత్స అందించడానికి ఆస్పత్రులు ముందుకు రాకపోవడంతో అయిదు హాస్పత్రులు తిరిగినా
Read Moreగాజాలో ఆగని దాడులు.. ఇప్పటికి 126 మంది మృతి
గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న హింసలో చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఘర్షణలు మొదలై ఐదు రోజులవలవుతున్నా ఇరు వర్గాలు పట్టు
Read Moreఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తరు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కరోనాతో రాష్ట్ర ప్ర
Read More












