
లేటెస్ట్
శివాలయంలో భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మం. గొడిసెరాల రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. మహాశివరాత్రి సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు గర
Read Moreఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 30 గంటల నుంచి ఆపరేషన్ ప్రహార
Read Moreఉద్రిక్తంగా మారిన సింగరేణి నిర్వాసితుల నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి నిర్వాసితుల నిరసన ఉద్రిక్తంగా మారింది. ఇల్లందులోని 16 వ వార్డులో సింగరేణి నిర్వాసితులు తమకు పు
Read Moreఆసియా XIలో భారత్ నుంచి నలుగురు: గంగూలీ
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా బంగ్లాదేశ్ లో మార్చి 18, 21న ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య రెండు టీ20 మ్యాచ
Read Moreమైనర్ బాలికని మోసం చేసిన దిశ పోలీస్ స్టేషన్ హోంగార్డు
కృష్ణా, మచిలీపట్నం: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని దిశ అనే చట్టాన్ని ప్రవేశపెట్టి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప
Read Moreబుకీలతో బేరం..పాక్ క్రికెటర్ పై వేటు
బుకీతో బేరాలాడిన పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సస్పెండ్ అయ్యాడు. ఇప్పటికే పాక్ చెందిన పలువురు క్రికెటర్లు డబ్బు సంపాదించేందుకు ఫిక్సింగ్ కు పాల్పిడన విష
Read Moreనిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల లేఖ
నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్ష అమలుకు పటియాల కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి
Read Moreట్రంప్ తో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ
Read Moreఆక్టోపస్ ‘హలో’ చెప్పింది
భూమి మీద ఉన్నఅత్యంత తెలివైన జీవుల్లో ఆక్టోపస్ ఒకటని మరోసారి రుజువైంది. ఎనిమిది కాళ్లతో నడిచే ఈ ఆక్టోపస్ లు చాలా తెలివైనవని సైంటిస్టుల పరిశోధనల్లో కూడా
Read Moreరిటైర్డ్ అయిన అటెండర్ నుంచి లంచం డిమాండ్.. ఇద్దరిపై కేసు
రిటైర్డ్ అయిన అటెండర్ వద్ద లంచం తీసుకంటూ ఏసీబీకి చిక్కారు జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు.జిల్లా కేంద్రంలోని ఎస్సీ డెవలప్ మెంట్ కార్యాలయంలో పద
Read Moreకరోనా ఎఫెక్ట్ మహిళల కన్నా మగవాళ్లపైనే ఎక్కువ
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి.. ప్రపంచ దేశాలకు విస్తరించిన ప్రాణాంతక వైరస్ కరోనా ఎఫెక్ట్ మహిళల కన్నా మగవాళ్లపైనే ఎక్కువగా ఉంది. చైనాలో ఇప్పటి వరకు 76
Read Moreరాజుకు బర్త్ డే గిఫ్ట్గా.. వీధి కుక్కల్ని దత్తత తీసుకోండి: ప్రజల్ని కోరిన ప్రధాని
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్గేల్ వాంగ్చుక్ శుక్రవారం 40వ బర్త్ డే జరుపుకున్నారు. ఆయనకు పుట్టిన రోజు గిఫ్ట్గా మొక్కలు నాటడంతో పాటు వీధి కుక్కలను దత్త
Read Moreచెరువులో కారు పడి ముగ్గురి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారు. సర్నేని గూడెం సర్పంచ్ దర్న
Read More