లేటెస్ట్

మధ్యప్రదేశ్‌లో ఈ నెల 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.ఈ క్రమంలో జనతా కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగించాలని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహా

Read More

దేవరయంజాల్ మొత్తం యువరాజు అనుచరుల ఆక్రమణలే

తీగ లాగితే డొంక కదిలినట్లు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంతో మరిన్ని భూకబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఏర

Read More

హెల్ప్ సెంటర్ ద్వారా కరోనా పేషెంట్ల వివరాలు తెలుసుకోవాలి

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోన బాధితుల  కుటుంబ సభ్యులు, సహాయకులకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ CP అంజనీ కుమార్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిల

Read More

ఆక్సిజన్‌ ట్యాంకర్లతో ఇండియాకు బయలుదేరిన యుద్ధనౌకలు

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటం, ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆక్సిజన్ దిగుమతి కోసం భారత ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆక్సిజన్ రవాణా కోసం ఇప్ప

Read More

కొవిడ్ బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ 

సెంకడ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ బాధితుల కోసం కొత్తగా మార్గదర్శక

Read More

మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఛత్తీస్‌‌ఘర్‌లో దారుణం జరిగింది. అధిక ఆల్కహాల్ మోతాదు ఉన్న సిరప్ తాగడం వల్ల ఏడుగురు మరణించారు. ఈ దారుణ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని

Read More

హత్య కేసులో ఇండియన్‌ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్

ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువ రెజ్లర్‌ మరణించారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్‌ స్టార్ రెజ్లర్ స

Read More

ఈటల అనుచరులపై పాత కేసులు తిరగతోడుతున్న అధికారులు

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులపై అధికారులు పాతకేసులు తిరగతోడుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎ

Read More

బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింస జరుగుతూనే ఉంది. బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్

Read More

కరోనా తర్వాత ప్రగతిభవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్

కరోనా సోకడంతో చాలా రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌజ్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గత నెల ఏప్రిల్

Read More

భారత్ నుంచి వచ్చే విమానాలపై శ్రీలంక నిషేధం 

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో  అనేక దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే UK,UAE, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల

Read More

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ లేదు

కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్‌  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి అవుతో

Read More

లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజటివ్‌‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 4 లక్షల పైచిలుకు కేసులు న

Read More