లేటెస్ట్

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామికి కరోనా

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా సోకింది. శనివారం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన

Read More

సాగర్‌లో ఎక్కువ.. తిరుపతిలో తక్కువ పోలింగ్

తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు సాగింది. సాయంత

Read More

మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన క్రిమిసంహారక ద్రావ

Read More

రైల్వే స్టేషన్లు, ఆ పరిసరాల్లో మాస్కు లేకపోతే రూ.500 జరిమానా

న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్

Read More

భారీగా తగ్గిన రెమిడెసివిర్ వ్యాక్సిన్ ధర

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతండటంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో ఉన

Read More

హిమోఫిలియా పై అవగాహనకు శ్రీకారం చుట్టిన సుదర్శన్ పట్నాయక్

న్యూఢిల్లీ: హిమోఫిలియా వ్యాధి మరియు రక్తస్రావ లోపాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలకు సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ శ్రీకారం చుట్టారు. శనివార

Read More

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు డాక్టర్ల బృందం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి,

Read More

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి విరివిగా పరిశోధనలు జరగాలి

అగ్రికల్చర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో పుదుచ్చేరి నుండి పాల్గొన్న గవర్నర్ హైద

Read More

కరోనా అలర్ట్: ఒకేచోట 10 మంది కంటే ఎక్కువ ఉండొద్దు

దేశంలో కరోనా కట్టడికి లాన్సెట్ ఇండియా సూచనలు చేసింది. కనీసం రెండు నెలల పాటు ఇండోర్ సమావేశాలను నిషేధించాలని తెలిపింది. రాజకీయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో

Read More

కుంభమేళా పొయ్యొచ్చినోళ్లు కరోనాను ప్రసాదంలా పంచుతారేమో!

ముంబై: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌‌‌లో మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడ్రోజులుగా రోజుకు 2 లక్షల పైచిలుకు

Read More

బ్యాంకులో దాచుకున్న బంగారం మాయం

కరూలు జిల్లా ఉయ్యాలవాడ ఏపీజీబీ బ్యాంకులో ఘటన మొత్తం 17 మంది కస్టమర్లకు చెందిన 1300 గ్రాముల ఆభరణాలు గల్లంతైనట్లు గుర్తింపు తనిఖీలు చేసి విచ

Read More

సుశాంత్ సింగ్‌లాగే ఈ హీరోనూ చంపేస్తారా? 

ముంబై: ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహర్‌‌కు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వార్నింగ్ ఇచ్చింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కెరీర్‌‌ను పా

Read More