లేటెస్ట్

తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గరిష్ట ఉష్ణో

Read More

కేసీఆర్ దళిత సమాజాన్ని మోసం చేశాడు

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ నేతలు విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లో

Read More

‘తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్’.. నకిలీ జీవో వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్

‘తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్’ అంటూ నకిలీ జీవో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తే

Read More

క‌రోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నటుడు అక్ష‌య్ కుమార్‌

కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ సిని నటుడు అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. నిన్న‌(ఆదివారం) ఉదయం క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్

Read More

హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్‌ అండ‌ర్ బ్రిడ్జి(RUB) ని మంత్రి కేటీఆర్‌ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు.

Read More

మద్యం మత్తు: 3 బైకులను ఢీకొట్టిన కారు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర  హోండా సిటీ కార్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న  బైక్‌లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో

Read More

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకున్న ఎల్‌జీ కంపెనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఎల్‌జీ.. స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మార్కెట్‌లో పోటీ మరియు నష్టాలన

Read More

ఇండోనేసియా వరద బీభత్సంలో 70 మంది మృతి

ఇండోనేసియాలో భారీ వర్షాలు, వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు సహా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 70కు చేరింది. 40 మందికి పైగా గల్లంతయ

Read More

త్వరలోనే కైతలపూర్ లో డంపింగ్ పనులు

హైదరాబాద్ : కైతలపూర్ లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని.. త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. సోమవ

Read More

నడిరోడ్డు మీద మందు తాగుతూ పోలీస్ ఆఫీసర్ కొడుకు వీరంగం

ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు నడిరోడ్డు మీద మందుతాగుతూ వీరంగం సృష్టించాడు. రోడ్డు పక్కనున్న సోడా బండిని ఢీకొట్టడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన సోడా బండి యజ

Read More

అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చేరుకున్నారు.అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా.. చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులను పర

Read More

అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు

మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు భద్రతా బలగాలు నివాళులర్పించాయి.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్

Read More

అక్షయ్ ‘రామ సేతు’ టీంలో 45 మందికి కరోనా

బాలీవుడ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. నటుడు అక్షయ్ కుమార్‌కి ఆదివారం కరోనా పాజిటివ్ వచ్చింది. ప

Read More