లేటెస్ట్
గులాబీ తోటలో గంజాయి మొక్కలున్నాయి
బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందనే అంశంపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. గులాబీ తోటలో గంజాయి
Read Moreమహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇవాళ (సోమవారం)న రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన
Read Moreఎక్స్పైర్ డేట్ సరుకులు కొని.. డేట్ ఛేంజ్ చేసి అమ్ముతున్నాడు
డిస్ట్రిబ్యూటర్ నిర్వాకాన్నిబయటపెట్టిన పోలీసులు నిందితుడి అరెస్ట్.. లక్షా 50 వేల విలువైన 17 రకాల ఎక్స్పైర్ ప్రాడక్టులు, ఆటో ట్రాలీ సీజ్
Read Moreఈసారి ఐపీఎల్ లో చెలరేగుతా
చెన్నై: ఈసారి ఐపీఎల్ లో చెలరేగి ఆడతానని టీమ్ ఇండియా సీనియర్ సీనియర్ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా అన్నాడు. లెజెండరీ ప్లేయర్ ద్రవిడ్ సలహాలను పాటిస్తున్న
Read Moreటీఆర్ఎస్ పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంది
TRS పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుని.. ఆ డబ్బులతోనే తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
Read Moreఅనాధ విద్యార్థి గృహంలో 45మందికి కరోనా
హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఎల్బీనగర్ లోని చిత్ర లే అవుట్ లో ఉన్న అనాధ విద్యార్థి గృహంలో 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్
Read Moreకరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తో జాగ్రత్తగా ఉండాలని దేశ రాజధానిలోని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. గతంలో చూసిన దాని కంటే ఈ వేవ్ ప్రమాదకరమన
Read Moreఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021 )కు ఒక వైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా..మరోవైపు కరోనా వైరస్ లీగ్ ను కమ్మేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఇప్పటికే పలువ
Read Moreరైతులకు అండగా నిలిస్తే కక్ష కడతారా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు తాను మద్దత
Read Moreతెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గరిష్ట ఉష్ణో
Read Moreకేసీఆర్ దళిత సమాజాన్ని మోసం చేశాడు
సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ నేతలు విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్లో
Read More‘తెలంగాణలో మళ్లీ లాక్డౌన్’.. నకిలీ జీవో వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్
‘తెలంగాణలో మళ్లీ లాక్డౌన్’ అంటూ నకిలీ జీవో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తే
Read Moreకరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నటుడు అక్షయ్ కుమార్
కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ సిని నటుడు అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. నిన్న(ఆదివారం) ఉదయం కరోనా పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్
Read More












