న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు తాను మద్దతుగా నిలించినందుకు కేంద్రం ఆప్ ప్రభుత్వాన్ని శిక్షిస్తోందని ఆరోపించారు. హరియాణాలోని జింద్ జిల్లాలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నన్ను శిక్షించడానికి పార్లమెంటులో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఇది మాకు చాలా బాధను కలిగించింది. రైతులకు మద్దతుగా నిలిచినందుకు మాపై పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది' అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్)జీ అధికారాలను పెంచే జీఎన్సీటీడీ యాక్ట్ ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిపై కేజ్రీ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అన్ని అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లిపోయాయని ఫైర్ అయ్యారు. సాగు చట్టాల విషయంలో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడితే దేశభక్తులని.. వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కోసం ఏ త్యాగం చేయడానికైనా రెడీ అన్నారు.
రైతులకు అండగా నిలిస్తే కక్ష కడతారా?
- దేశం
- April 5, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా