లేటెస్ట్
మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బందికి జరిమానా
మున్సిపల్ సిబ్బందిని వదిలిపెట్టని అధికారులు రంగారెడ్డి జిల్లా: మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బంది నలుగురికి మొదటి తప్పుగా వంద రూపాయల చొప్పున
Read Moreఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Read Moreప్రజల మనసులు గెలవడమే మాకు ముఖ్యం
న్యూఢిల్లీ: ఓట్ల కంటే ప్రజల మనసులు చూరగొనడమే బీజేపీ ధ్యేయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీని ఎన్నికలు గెలిచే యంత్రంగా వస్తున్న కామెంట్లపై ఆయన ఫైర్ అయ్య
Read Moreనాగార్జునసాగర్లో ప్రైవేటు టీచర్ ఆత్మహత్య
ఏడాదిగా జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులు.. గొడవపడి భార్య వదిలేసి వెళ్లడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య నల్గొండ: కరోనా కష్టాలు భరించలేక
Read Moreఓట్ల కోసం రక్షణ బలగాలను వాడుకుంటారా?
కోల్ కతా: రక్షణ దళాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 'కేంద్ర బలగాలను ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుతోంది.
Read Moreటోకెన్ల రూపంలో డబ్బులు పంచుతున్నారు.. ఈసీకి కమల్ హాసన్ ఫిర్యాదు
చెన్నై: ఒక వైపు పోలింగ్ జరుగుతుంటే.. ఓట్లు వేసేందుకు వస్తున్న జనాలకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు టోకెన్ల రూపంలో డబ్బులు విచ్చలివిడిగా డబ్బులు పంచుతున్
Read Moreకరోనా కలకలం.. గ్రామంలో లాక్ డౌన్
జగిత్యాల జిల్లా: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు జాగ్రత్తతో పలు గ్రామాలు లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.
Read Moreరియాల్టర్ కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్
మేడ్చల్ జిల్లా : వెంచర్ అనుమతి విషయంలో మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్ ను బెదిరించినట్టు ఆడియో వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లాలో ఓ వెంచర్ వేసిన రియల్టర్
Read Moreటీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే
రాష్ట్రంలో TRSను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫీస్ లో జె
Read Moreఎంఐఎం నేతల రేవ్ పార్టీ.. మందేసి చిందులు
పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ వీడియో కలకలం రేపుతోంది. కొంత మంది మందేసి అమ్మాయిలతో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తూ చిందేశారు. ఫిబ్ర
Read Moreబార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవి.?
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా
Read Moreసుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ..రాష్ట్రపతి ఉత్తర్వులు
సుప్రీం తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు రాష్ట్రపతి అంగీకారం తెల
Read Moreహల్దీ కాల్వలోకి గోదావరి జలాలను విడుదలచేసిన కేసీఆర్
సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వతో హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్
Read More












