న్యూఢిల్లీ: ఓట్ల కంటే ప్రజల మనసులు చూరగొనడమే బీజేపీ ధ్యేయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీని ఎన్నికలు గెలిచే యంత్రంగా వస్తున్న కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు. పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడారు. 'ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మమ్మల్ని ఎలక్షన్ విన్నింగ్ మెషీన్ అని పిలుస్తున్నారు. కానీ మిగతావారు గెలిచినప్పుడు ఆయా పార్టీలు తమను తాము పొగుడుకుంటున్నాయి. మమ్మల్ని విమర్శించే వారికి ఓటర్లను అంచనా వేయడం తెలియదనే చెప్పాలి. వాళ్లు ఎప్పటికీ ఓటర్ల కలలు, ఆశయాలను అర్థం చేసుకోలేరు' అని మోడీ స్పష్టం చేశారు.
ప్రజల మనసులు గెలవడమే మాకు ముఖ్యం
- దేశం
- April 6, 2021
లేటెస్ట్
- ఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
- కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం
- గుడ్ న్యూస్ : ఉపాధి హామీ కూలీ రేట్లు పెంపు
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
- వెలుగు సక్సెస్.. బయో రిమిడియేషన్
- రాజస్తాన్ రాయల్గా.. 12 రన్స్ తేడాతో ఢిల్లీపై గెలుపు
- టెన్త్ బయోలజీ క్వశ్చన్ పేపర్లో పొరపాట్లు!
- అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బుల్స్దే హవా
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్