లేటెస్ట్

నిద్ర నుంచి మేల్కోండి.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ప్రజారోగ్యం మీ బాధ్యత కాదా?.. ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు పెంచడం లేదు? యాంటిజెన్ టెస్టులు చేస్తే సరిపోతదా? మీన

Read More

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం లెక్కింపు

19 రోజుల హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీ ఆ

Read More

బయో బబుల్‌ను భారత క్రికెటర్లు తట్టుకోగలరు

కోల్‌కతా: బయో బబుల్ లో ఉండటం కష్టమేనని, కానీ టీమ్ ఇండియా ప్లేయర్లకు సహనం ఎక్కువని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్

Read More

2047కల్లా సరికొత్త భారత్ ను నిర్మిద్దాం

దండి: దేశంలో మరిన్నిమార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2047కల్లా కొత్త భారతాన్ని నిర్మిస్తామనే నమ్మకం ఉందన్నారు. అం

Read More

మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున ఫైన్

రాజన్నసిరిసిల్ల జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడం కలకలం రేపుతున్న నేపధ్యంలో అధికారులు, పోలీసులు నిబంధనలు కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు.

Read More

కరోనా టెస్టు చేయించుకున్న మరుక్షణమే మృతి

మృతురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ ఆస్పత్రి వరండాలో గంటల తరబడి పడి ఉన్న వృద్ధురాలి శవం.. రోగులు,సందర్శకుల అవస్థలు నిర్మల్ జిల్లా: &n

Read More

కు.ని శిబిరంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ మృతి

నారాయణపేట జిల్లా: దామరగిద్దలో విషాదం జరిగింది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ శిబిరంలో వైద్యం వికటించి ఓ మహిళ సర్పంచ్ మృతి చెందార

Read More

మా దగ్గర ఓ జవాన్ బందీ.. మావోల లేఖ

ములుగు: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో లెటర్ ను రిలీజ్ చేశారు. జీరగ

Read More

రేపట్నుంచే టీచర్లకు ఒంటిపూట బడులు

హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఒక్కపూటే తరగతులు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మ

Read More

ఏసీబీ అధికారుల రాక చూసి..లంచం డబ్బు 5 లక్షలు కాల్చివేత

గ్యాస్ స్టౌ మీద మంటలో డబ్బులు కాల్చుతుండగా తలుపులు బద్దలు కొట్టి అడ్డుకున్న అధికారులు నాగర్ కర్నూల్:  లంచంగా తీసుకున్న రూ.5లక్షల డబ్బు కో

Read More

మాస్కు ధరించని దుకాణాదారునికి 500 జరిమానా

జగిత్యాల జిల్లా: మాస్కు ధరించకుండా దుకాణం నడుపుతున్న వ్యక్తికి రూ.500 జరిమానా విధించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. కరోనా రెండో దశ కేసుల

Read More

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‍కు కరోనా

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో సమా

Read More

ఓటేసేందుకు సైకిల్ మీదెళ్లిన స్టార్ హీరో

చెన్నై: ప్రజలకు ఓటు విలువ తెలియజేసేందుకు సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఓటేసిన ఫోటోలను ట్వీట్ చేస్తూ అందరితో పంచుకుంటారు. ఈ క్రమంలో ప్రముఖ

Read More