
లేటెస్ట్
ఉన్నోడింట్లో పెళ్లి.. ఊరంతా చెత్తే
పచ్చని కొండలపై రూ.200కోట్లతో పెళ్లి పార్టీ చెత్త ఏరేయలేక అధికారుల తంటాలు ఔలీ : పెళ్లి పేరుతో పచ్చని కొండలను పాడు చేశారు. ఉత్తరాఖండ్ లో జరిగిన రెండు హ
Read Moreసీఎం ఇంటి నల్లా బిల్లు పెండింగ్ రూ.7 లక్షలు
ముంబై : మన ఇంటికి వచ్చే నల్లా బిల్లు టైంకు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటారు. నెలకు రూ. 100 నుంచి మహా అంటే 150 బిల్లు కోసం వాటర్ సిబ్బంది బిల్లు కట్
Read Moreమానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది యాత్రికులు
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. చైనా- నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ర
Read Moreఇరాన్ కూల్చిన డ్రోన్ ప్రత్యేకతలివే
తమ భూభాగంలోకి వచ్చిందని ఓ అమెరికా డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. దీనిపై అమెరికా మస్తు సీరియస్ అయింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే ఏర్పడింది. అ
Read Moreజనసేనలోకి వంగవీటి రాధా?
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇవాళ(సోమవారం) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. విజయవాడలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన రాధా… ఏపీలో రాజకీయాలు, భవ
Read Moreభవిష్యత్లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ: మాయావతి
సాదారణ ఎన్నికల్లో SP,BSP పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీ ధాటికి తట్టుకోలేక పోయాయి. ఆ తర్వాత త పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు బీఎస్పీ మయావతి. తీ
Read Moreయాక్సిడెంట్ కేసు : వాటర్ ట్యాంక్ పై బస్సు డ్రైవర్ నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అనవసరంగా తనను యాక్సిడెంట్ కేసులో పోలీసులు ఇరికించారని, వెంటనే తనకు న్యాయం చేయాలంటూ ..పాల్వంచలో RTC బస్సు డ్రైవర్ వాటర్ ట
Read Moreహన్మకొండను జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ అర్బన్ : జిల్లాల ఏర్పాటు వివాదం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ మొదలైంది. వరంగల్ తూర్పు నియోజక వర్గం హెడ్ క్వార్టర్స్ గా కొత్త జిల్లాను ఏర్పాటు చే
Read Moreమోడీ బడా సేల్స్ మెన్: ఆదిర్ రంజన్
ప్రధాని మోడీ బడా సేల్స్ మెన్ అన్నారు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి. మోడీ మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టే బీజేపీ మళ్లీ గెలిచిం
Read Moreమ్యాచ్ ఫిక్సింగ్ అదిరింది : భారత్-పాక్ గేమ్ లో లవ్ ప్రపోజ్
తన లవ్ ప్రపోజల్ జీవితాంతం గుర్తుండాలి అనుకున్నాడు ఓ ప్రేమికుడు. అందుకు..వరల్డ్ కప్ ను వేదికగా చేసుకున్న ఆ లవర్ బాయ్.. భారత్, పాక్ మ్యాచ్ లో.. మ్యాచ్ ఫ
Read Moreనా దగ్గరో మెడిసిన్ ఉంది.. పీసీసీ ఇవ్వండి : జగ్గారెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని కోరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎలక్షన్, హుజుర్ నగర్ లో
Read Moreఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైళ్ల వేగం పెరిగింది
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు…జర్నీ సమయాన్ని తగ్గించేందుకు ట్రైన్ల స్పీడ్ ను పెంచేలా చర్యలు చేపట్టింది. 100 రోజుల ప్రణాళికలో
Read Moreవరల్డ్ కప్ : బంగ్లాతో మ్యాచ్..అఫ్ఘాన్ ఫీల్డింగ్
సౌతాప్టన్ : వరల్డ్ కప్-2019లో భాగంగా సోమవారం బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది అఫ్ఘాన్. కెప్టెన్ నయాబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2 మ
Read More