లేటెస్ట్

కొన్ని దేశాలు రూల్స్ ఉల్లంఘిస్తున్నయి..రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్

న్యూఢిల్లీ: కొన్నిదేశాలు అంతర్జాతీయ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మరికొన్ని దేశాలు తమ సొంత ని

Read More

జూబ్లీహిల్స్ లో తనిఖీలు ముమ్మరం.. రూ.88.45 లక్షలు, 255 లీటర్ల లిక్కర్ స్వాధీనం

54 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు

Read More

చెంప పగుల్తది.. బట్టలూడదీసి కొడ్త.. గోమాస శ్రీనివాస్, బోర్లకుంట వెంకటేశ్ బాహాబాహీ

మంచిర్యాల, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు ముందే ఆ పార్టీ నేతలు బూతులు తిట్టుకున్నరు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఆత్మ

Read More

ఓటమి భయంతోనే దొంగ ఓట్ల పేరిట డ్రామా : మేడిపల్లి సత్యం

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్  హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ దొంగ ఓట్ల

Read More

మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారులు..నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా నమోదైన పిల్లల మిస్సింగ్ కేసులపై పర్యవేక్షణకు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు/యూటీలు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించా

Read More

తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: తెలుగు సాహి త్యంలో వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు 2023వ సంవత్సరానికి సాహితీ పురస్కారాలను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ

Read More

బనకచర్లను ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? : హరీశ్ రావు

కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందించరా?: హరీశ్​ రావు హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని మాజీ మంత్ర

Read More

ఎస్టీ అభ్యర్థిని తరగతులకు అనుమతించండి..ఎస్సీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మార్వో కుల ధ్రువీకరణపత్రం జారీ చేశారని, దీనిపై తనిఖీ పూర్తయ్యే వరకు అభ్యర్థిని యూపీఎస్సీ కోచింగ్‌‌‌‌  త

Read More

బనకచర్ల డీపీఆర్ టెండర్ను ఆపండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్ సెక్రటరీ లేఖ

కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్​ సెక్రటరీ లేఖ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోల

Read More

కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవేర్‌‌నెస్ కల్పించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  సూర్యాపేట, వెలుగు: పత్తి రైతులు కపాస్  కిసాన్ యాప్  లో స్లాట్ బుక్ చేసుకునేలా అవగాహన

Read More

విజన్- 2047లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొనాలని సీఎస్​ రామకృష్ణారావు  ఆదేశాలు జ

Read More

మంత్రాల చెరువులో మహిళా మృతదేహం లభ్యం

ఎల్బీనగర్, వెలుగు: రెండు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమవగా.. ఆమె మృతదేహం మీర్ పేట్ లోని మంత్రాల చెరువులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగ

Read More