లేటెస్ట్
నాడు భార్య.. నేడు భర్త..మల్లోజుల లొంగుబాటు..45 ఏండ్ల అజ్ఞాతవాసానికి తెర
నేడో, రేపో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటన ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార 2011లో వేణుగోపాల్ అన్న కిషన్ జీ ఎన్కౌంటర్ సంక్ష
Read Moreఈ సారి సన్నాల సాగుకు ఆసక్తి చూపలే..యాదాద్రి జిల్లాలో 2,50,250 ఎకరాల్లో దొడ్డు రకం సాగు
ఈసారి 32,640 ఎకరాల్లోనే సన్నాల సాగు గత సీజన్ లో సెంటర్లకు 4657 టన్నులు సన్నాలే యాదాద్రి, వెలుగు:
Read Moreకార్యకర్తల అభిప్రాయం మేరకే పదవులు .. ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిబంల్కర్
కూకట్పల్లి, వెలుగు: పార్టీ పట్ల అంకితభావంతో, ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసినవారే కాంగ్రెస్లో నాయకులుగా ఎదుగుతారని ఏఐసీసీ అబ్జర్వర్అంజలి నిబంల్క
Read Moreఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..106 మంది అధికారుల ట్రాన్స్ఫర్
ఒకేసారి 106 మంది అధికారుల ట్రాన్స్ఫర్ ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 50 మందికి
Read Moreమిర్చికి తెగుళ్లు.. పంటను దున్నిన రైతు
మానవపాడు, వెలుగు: అధిక వానలు, తెగుళ్లతో దిగుబడి రాకపోవడంతో మిర్చి పంటను రైతులు దున్నుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మూలపాడు మండలం నారాయణపురం గ్రామాన
Read Moreశ్రీశైలం అభివృద్ధికి.. మాస్టర్ ప్లాన్ రూ.1,657 కోట్లతో ఏపీ సర్కార్ ప్రపోజల్స్
తిరుమల తరహాలో డెవలప్ మెంట్ రేపు శ్రీశైలానికి రానున్న ప్రధాని మోదీ భారీ బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు గురువారం ఉదయం నుంచి మధ్యాహ
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీ పీఠం కోసం పోటాపోటీ!..రేసులో భట్టి, పొంగులేటి అనుచరులు
హైకమాండ్ వద్ద మెప్పు కోసం నేతల పాకులాట నేడు కొత్తగూడెం రానున్న పరిశీలకులు ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల
Read Moreపాలమూరు యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం..
రేపు పాలమూరు యూనివర్సిటీ నాల్గో కాన్వొకేషన్ హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పారిశ్రామిక వేత్త ఎంఎస్ఎన్ రెడ్డి గౌరవ డాక్టరేట్కు ఎంపిక
Read Moreబంగారం ధర మళ్లీ జంప్.. ఢిల్లీలో రూ.1.30 లక్షలు
రూ.6,000 పెరిగిన వెండి ధర న్యూఢిల్లీ: పండుగల డిమాండ్ కారణంగా బంగారం ధరలు మంగళవారం కూడా పెరిగాయి. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర తొ
Read Moreగంటలోనే..విండీస్తో రెండో టెస్టులో 7 వికెట్లతో ఇండియా గ్రాండ్ విక్టరీ
ఆఖరి రోజు గంటలోనే ముగిసిన ఆట 2–0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన గిల్సేన న్యూఢిల్లీ:  
Read More18న సీఎం చేతుల మీదుగా గ్రూప్ 2 నియామక పత్రాలు
శిల్పకళా వేదికలో ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 783 మంది గ్రూప్-2 ర్యాంకర్లకు ఈ నెల 18న సీఎం రేవ
Read Moreగజం ఐదు వందలే..! ఎన్హెచ్ 63 బైపాస్ కోసం భూసేకరణ
మార్కెట్ వ్యాల్యూ గజానికి రూ.10 వేలు తక్కువ పరిహారం చెల్లింపుపై ఆందోళన భారీగా నష్టపోతామంట
Read Moreబాచుపల్లి, మియాపూర్ లో ఘాటు వాసనలు ..వాయు కాలుష్యంతో జనాలు ఉక్కిరి బిక్కిరి
ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఎక్కువ కిటికీలు, తలుపులు బంద్చేసి ఇండ్లలోనే జనం కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తేల్చడానికి మూడు ట
Read More












