లేటెస్ట్

అక్టోబర్‌ 4న రాష్ట్రానికి ఏఐసీసీ అబ్జర్వర్లు.. 10 రోజులపాటు పర్యటన

హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్లు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 4న రాష్ట్రానికి రానున్నారు.

Read More

మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం: మంత్రి తుమ్మల సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి మిగతా జిల్లాల్లోనూ పనులు

Read More

యాదగిరిగుట్ట టెంపుల్ ఇన్‌చార్జి ఈవోగా రవినాయక్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా ఐఏఎస్ అధికారి రవినాయక్ నియమితులయ్యారు.  ప్రస్తుతం రవిన

Read More

యాదాద్రి లో ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పె

Read More

కులగణన వివరాలు బయటపెట్టాలి..ప్లానింగ్ శాఖకు లేఖ రాసినా వివరాలు ఇవ్వలేదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ప్రభుత్వం చేసిన గణన ఎందుకివ్వరని ప్రశ్న కౌన్సిల్ చైర్మన్ ఆఫీస్​లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన మల్లన్న హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అధికారికంగా చ

Read More

తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు

తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి

Read More

ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్ కన్నుమూత

ప్రముఖ రచయిత,  తెలంగాణ వాది కొంపెల్లి వెంకట్ గౌడ్  కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో  చికిత్స పొందతూ

Read More

సూర్యాపేట జిల్లాలో ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరే

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 దేవరకొండ, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యులను ఆదేశించారు.  బు

Read More

బీసీల వాటా పోరాటంలో దేశానికి తెలంగాణ ఆదర్శం ..పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం కోసం తెలంగాణలో ఇటు ప్రభుత్వం.. అటు పార్టీ  చేపట్టిన చర్యలు దేశానికే రోల్ మోడల్ గా నిల

Read More

మాలల రణభేరి సభను విజయవంతం చేయాలి : మాలమహానాడు జాతీయ చైర్మన్ చెన్నయ్య

సూర్యాపేట, వెలుగు:  ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కే

Read More

నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు

నల్గొండ అర్బన్, వెలుగు : బతుకమ్మ  ఆడబిడ్డల పండుగ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బతుకమ్మ సంబరాల్లో భ

Read More