లేటెస్ట్

ఇండోనేసియాలో వరదలు.. 11 మంది మృతి.. మరో 13 మంది గల్లంతు

డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పసర్: ఇండోనేసియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Read More

మహబూబాబాద్ కు యూరియా తరలిస్తున్నారని రైతుల ఆందోళన.. ఆటోలోని యూరియా స్వాధీనం

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కో ఆపరే టివ్ సొసైటీ కార్యాలయం నుంచి  మహబూబాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 17 యూరియా బ

Read More

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌12వ సీజన్‌.. తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్ విక్టరీ

విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌12వ సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స

Read More

పొలిటికల్ పోస్టులపై కేసులు పెట్టొద్దు.. రాజకీయ విమర్శ నేరారోపణ కిందికి రాదు: హైకోర్టు

కేసుల నమోదుకు సంబంధించి గైడ్‌‌లైన్స్ జారీ  హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో పెట్టే పొలిటికల్ పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేయడ

Read More

గణేశ్ ఉత్సవాల్లో 16 వందల12 మంది చిల్లరగాళ్లు.. ఇందులో 68 మంది మైనర్లే.. వృద్ధులు ఎంద మంది అంటే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గణేశ్​ఉత్సవాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 1,612 మంది చిల్లరగాళ్లను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంది.

Read More

సెప్టెంబరు 11.. ఈరోజున రెండు జరిగాయి.. ఒకటి అరుదైన ఘట్టం.. మరొకటి మునుపెన్నడూ చూడని ఘోరం

ఈ రోజు సెప్టెంబరు 11.. ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తుచేస్తోంది. మొదటిది.. షికాగోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్ట

Read More

చదువుతోనే సమాజంలో గుర్తింపు..ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ప్రతిఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స

Read More

ఎల్లంపల్లిని నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.. దాన్ని పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Read More

తెలంగాణ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు.. పేదలు కోరిన సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి

సమాచార హక్కు చట్టం భారత పౌరులకు సమాచారం పొందే ప్రాథమిక హక్కును చట్టబద్ధం చేసింది.  తద్వారా వారు ప్రభుత్వ పనితీరును  సమీక్షించే అవకాశం కల్పిం

Read More