
లేటెస్ట్
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి: తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: బంజారాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి కూడా ఇవ్వాలని తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం విజ్ఞప్తి చేసి
Read Moreకేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ గొంతెత్తిన కళకారులు
కరీంనగర్, వెలుగు: కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ పాటల రూపంలో కళాకారులు, గాయకులు గొంతెత్తారు. తమ ఆటపాటలతో కదం తొక్కారు. కరీంనగర్ కళాభారతిలో ఆద
Read Moreబైక్ ఢీకొని కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
తొర్రూరు, వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తొర్రూరుకు చెందిన సర్వ
Read More2025లో మీ పిల్లలను బీటెక్లో జాయిన్ చేస్తున్నారా..? పేరెంట్స్కు ఇది పిడుగు లాంటి వార్తే..!
ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ.. మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే! చాలా కాలేజీల్లో రూ.
Read Moreమెదక్ జిల్లా నారాయణపూర్లో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి
నర్సాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం నార
Read Moreమాపై దాడి చేస్తే.. ఇరాన్ రాజధాని మ్యాప్లో లేకుండా చేస్తా: ట్రంప్
ఇజ్రాయెల్ దాడులతో మాకు సంబంధం లేదు: ట్రంప్ నేను తలుచుకుంటే ఘర్షణ వెంటనే ముగిస్తానని కామెంట్ న్యూక్లియర్ డీల్ చేసుకోవాలన్న ప్రెసిడెంట్ వా
Read Moreమహిళా శక్తి చీరల తయారీ స్పీడప్.. సిరిసిల్లలో రెండు షిఫ్ట్ల్లో ఉత్పత్తి
5వేల సాంచాలపై 50 లక్షల మీటర్ల క్లాత్ కంప్లీట్ మరో 10 వేల మగ్గాలపై తయారీకి ఆఫీసర్ల చర్యలు పంద్రాగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్క
Read Moreసిటీలో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ పైనే ఎక్కువ ఖర్చు చేస్తుంటే.. ఊర్లల్లో వేటిపైన ఖర్చు చేస్తున్నరంటే
పట్టణాల్లో రూ.1,142.. పల్లెల్లో రూ.491.63 పప్పులు, తృణధాన్యాలపై మాత్రం తక్కువ వీటికోసం పట్టణాల్లో రూ.104, పల్లెల్లో రూ.93 &n
Read Moreజూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం (జూన్ 16) జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆదివారం హోంమంత్ర
Read MoreLufthansa Airlines:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తు్న్న విమానానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్: జర్మనీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి ఆదివారం (జూన్ 15) సాయంత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైద
Read Moreసీఎం రేవంత్ తో కేంద్రమంత్రి జయంత్ చౌదరి భేటీ
కేంద్రమంత్రి జయంత్ చైదరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష
Read Moreపూణె వంతెన కూలి ఆరుగురు మృతి..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
పూణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరు(6)కు చేరింది. మరో 25 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పూణె జిల్లాలోని కుందమాల గ్రామ సమీపంలో జరిగింద
Read More