లేటెస్ట్
నాగార్జున సాగర్కు క్యూ కట్టిన పర్యాటకులు.. 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం..
భారీ వరదల కారణంగా ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో విజిటర్స్ తాకిడి ఎక్కువయ్యింది. వీకెండ్ కావడంతో ఆదివారం (ఆగస్టు 03) వేల సంఖ్యలో సందర్శకు
Read MorePlastic Risk: ప్లాస్టిక్ సంచుల్లో కూరగాయలు ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా.. మీ ఆరోగ్యం రిస్క్ లో పడ్డట్టే..!
మార్కెట్ కు వెళ్తే చాలు.. ప్రతి వస్తువును కూడా ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఇంటికి తెచ్చుకుంటున్నాం.. దాన్ని అలానే ఫ్రిజ్ లో పెట్టేస్తాం.  
Read Moreనిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రూ. 9.98 కోట్లతో ఎకో టూరిజం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రూ. 9 కోట్ల 98 లక్షలతో ఎకో టూరిజం పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర
Read Moreమైనర్ పట్ల అసభ్య ప్రవర్తన.. కొరియోగ్రాఫర్ కృష్ణపై ఫోక్సో కేసు..
టాలీవుడ్ లో మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కేసు నమోదైంది. ఇటీవలే కొరియోగా గ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణలు కలకలం రేపిన ఘటన మరిచిపోకముందే..
Read Moreరైతులకు బాసటగా నిలిచిన కొండవీటి గురునాథ్ రెడ్డి
ఆధిపత్యానికి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘తెలంగాణ సాయుధ పోరాటం’ జరిగిన రోజులవి. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ.. భ
Read Moreశ్రావణ సోమవారం ( ఆగస్టు4): ఏ మంత్రం జపం చేయాలి.. ఎలాంటి ఫలితం ఉంటుంది..
పరమేశ్వరుడికి శ్రావణమాసం అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణమాసంలో శివుడిని పూజిస్తే చాలు.. కోరిన కోరికలు తీరుతాయి. అదే సోమవా
Read Moreజమ్మా కశ్మీర్లో ఎన్కౌంటర్ ముగ్గురు టెర్రరిస్టులు హతం.. సైనికులకు గాయాలు
జమ్మూ కశ్మీర్ లో మూడు రోజులుగా ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం (ఆగస్టు 03) జరిగిన
Read Moreలింగంపేట మండలంలో చిరుత సంచారం
లింగంపేట, వెలుగు : మండలంలోని కంచుమల్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం చిరుత పులి కనిపించింది. చిరుత రోడ్డు దాటుతుండగా అటు వైపు వెహికల్స్ల
Read Moreఐఫోన్ వాడే వారికి పెద్ద షాక్: సెప్టెంబర్ 30 నుండి ఈ ఫీచర్ వాడలేరు..
చాలా మంది ఫోన్లలో ట్రూకాలర్ (Truecaller) యాప్ ఉంటుంది. మీరు కూడా ఈ యాప్ని ఉపయోగిస్తున్నారా... అయితే మీకో షాకింగ్ న్యూస్. సెప్టెంబర్
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, వెలుగు : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచ
Read Moreపుత్రదా ఏకాదశి 2025: సంతానం కోసం ఎదురు చేస్తున్నారా..! ఆగస్టు 5 న ఈ వ్రతం చేయండి
శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అలాంటి ఏకాదశుల్లో పుత్రదా ఏకాదశి ఒకటి. సంతానం లేని వారు పిల్లలు కోసం ఈ ఏకాదశిని జరుపుకుంటారు. శ్రా
Read Moreసమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి : పీవీ శ్రీనివాసరావు
సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు డీఎంహెచ్వో ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీ ఖమ్మం, వెలుగు : సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిల
Read Moreనాపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర: ఎమ్మెల్సీ కవిత
ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తనపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోప
Read More












