లేటెస్ట్

కాళేశ్వరం నీటిపై సీఎం చర్చకు రావాలి..మాజీమంత్రి జగదీశ్‌‌రెడ్డి సవాల్‌‌

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని చివరి గ్రామం వరకు కాళేశ్వరం నీళ్లు అందించామా ? లేదా ? అన్న విషయంపై సీఎం రేవంత్‌‌రెడ్డి చర్చకు రావాల

Read More

అప్పు తీర్చకపోగా.. కేసులు పెట్టి వేధింపులు.. మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసిన బాధితుడి తల్లి

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: అప్పు తీసుకుని ఇవ్వకపోవడంతో పాటు ఆపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మనస్తాపంతో మహిళ  ఆత్మహత్యకు యత్నించిన ఘటన హనుమక

Read More

కంటి నొప్పి చికిత్స కోసం.. లుపిన్ జనరిక్ మందు

న్యూఢిల్లీ: కంటి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేషన్, నొప్పి చికిత్సలో వాడేందుకు  లోటెప్రెడ్నోల్ ఎటబోనేట్ ఆప్తాల్మిక్ సస్

Read More

మత్తు కల్లు లేక.. మతి తప్పుతున్నరు .. మల్లారెడ్డి హాస్పిటల్కు క్యూ కడుతున్న బాధితులు

ఇప్పటివరకూ 10 మందికి కొనసాగుతున్న ట్రీట్మెంట్ జీడిమెట్ల, వెలుగు: సిటీలో కల్తీ కల్లు కలవరం కొనసాగుతూనే ఉంది. కూకట్​పల్లిలో కల్తీ కల్లు తాగి పలు

Read More

ఐటీ కారిడార్ గోపనపల్లిలో హైడ్రామా .. టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగా

రాత్రికి రాత్రే స్థలం చుట్టూ ఫెన్సింగ్ తమ స్థలాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఎన్జీవో నాయకుల ఆందోళన గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కా

Read More

అమెరికా సెకండరీ టారిఫ్ వేస్తే...రష్యా ఆయిల్ కొనడం కష్టమే

ఇండియా ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే 50 రోజుల్లో ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌తో రష్యా డీల్ కుదుర్చుకోవాలని అల్టిమేటం

Read More

24 గంటలు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ట్రాఫిక్ ...జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్

బషీర్​బాగ్​, వెలుగు: ఇక నుంచి రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలూ డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్​ కమిషనర్​ జోయల్

Read More

ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్..2025లో 1.07 లక్షల యూనిట్లు సేల్

2028 నాటికి 7 శాతానికి పైగా పెరిగే చాన్స్​ న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్​ కార్ల అమ్మకాలు బాగా పెరుగుతాయని కేర్​ఎడ్జ్​ అడ్వైజరీ రి

Read More

మొయినాబాద్ మున్సిపాలిటీలోని .. ఎన్కేపల్లి రైతులకు పట్టాలు అందజేత

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్​ మున్సిపాలిటీలోని ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటుతో భూముల కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు అందజేస్తోంది. మంగళవారం 9 రైతు క

Read More

ద్రవిడ పార్టీల చుట్టే తమిళ రాజకీయాలు!

గొప్ప ఫ్రెంచ్ రచయిత జీన్ కర్ 1849లో చెప్పినట్టు  ‘కొన్ని విషయాలు చాలా మారినా.. మరికొన్ని విషయాలు యథాతథంగా అవి నిరంతరం అలాగే కొనసాగుతాయి&rsq

Read More

పైచదువులకు వెళ్లలేకపోతున్నానని బాలిక సూసైడ్

నిజాంపేట, వెలుగు : ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా పైచదువులు వద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు

Read More

కవితకు కాంగ్రెస్‎లోకి ఎంట్రీ లేదు.. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్: MLC దయాకర్

కరీంనగర్, వెలుగు:  రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని, ఆ దిశగా కాంగ్రెస్ క్యాడర్ పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీసీసీ బాధ్యుడు, ఎమ్మ

Read More