లేటెస్ట్
కొడుకులు బువ్వ పెడ్తలేరు.. పింఛన్ వస్తలేదు
హనుమకొండ , వెలుగు: కన్నకొడుకులు బువ్వ పెట్టడం లేదని, 60 ఏండ్ల వయసుండి, డిసేబులిటి సర్టిఫికేట్ ఉన్నా పింఛన్ రావడం లేదని వృద్ధురాలు సోమవారం హనుమకొండ కలె
Read Moreప్రకృతిని కాపాడడం మన బాధ్యత : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ ఫారె
Read Moreకలెక్టరేట్ కు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
జనగామ అర్బన్, వెలుగు: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం జనగామ కలెక్టరేట్కు విచ్చేశారు. ఆయనకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఇటీవల నాస్(నేషనల్
Read Moreనాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా కన్నెపల్లి మండలంలోని చర్లపల
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకే : షబ్బీర్ అలీ
మాయ మాటలతో మభ్యపెడుతున్న బీజేపీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ కామారెడ్డి, వెలుగు : నిజాలు మాట్లాడితే మీడియాపై దాడి చేస్తున్నారని, ఫోన్ ట్యా
Read Moreజీవో 49ను రద్దు చేయాలి : గొడం గణేశ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్న జీవో 49ను రద్దు చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్ డిమాండ్ చేశారు
Read Moreఅనుమతులు లేకుండా వ్యవసాయ డిగ్రీలా? : హరిప్రసాద్
ఆ ఐదు ప్రైవేట్ వర్సిటీలపై చర్యలు తీసుకోండి ఐసీఏఆర్కు యూత్ కాంగ్రెస్ నేతరూపావత్ హరిప్రసాద్ ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఐసీఏ
Read Moreముదిరాజ్లను బీసీ-ఏ లోకి మార్చాలి : పిట్టల రవీందర్
ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి వెంటనే మా
Read Moreమన ఊరు మన బడి బిల్లులు రిలీజ్ చేయండి
డీఎస్ఈ ముందు కాంట్రాక్టర్ల ధర్నా హైదరాబాద్, వెలుగు: మన ఊరు మన బడి స్కీము కింద బడుల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే రిలీజ్ చే
Read Moreఅన్ని వృత్తులను బలోపేతం చేయడమే ప్రధాని లక్ష్యం : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్య
Read Moreజూలై 17 నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు..నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో క్రీడోత్సవం
చీఫ్ గెస్టులుగా హాజరు కానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, నగేశ్ నిర్మల్, వెలుగు: ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్మల్ క
Read Moreకాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : మాలమహానాడు లీడర్ల
ఎంపీ వంశీకృష్ణకు మాలమహానాడు లీడర్ల వినతి లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం గడ్డం వంశీకృష్ణ సోమవారం లక్సెట్టిపేట, దండ
Read Moreసామాన్యులకు అందనంతగా.. వెండి ధర@ రూ.1.15 లక్షలు
ఒక్కరోజే రూ. 5 వేల పెరుగుదల న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్స్పై క్లారిటీ లేకపోవడం, డాలర్ బలహీనత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం
Read More












