లేటెస్ట్

ఆర్డినెన్స్ మా వల్లే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: తమ ఒత్తిడితోనే కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిం చిందని బీజేపీ రాష్ట్ర ప్రధ

Read More

వ్యవసాయ శాఖలో 88 మందికి ప్రమోషన్ .. మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో గత పదేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న 88 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ద

Read More

కవిత తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు..అసలు బీసీ రిజర్వేషన్లకు ఆమెకేం సంబంధం?: పీసీసీ చీఫ్

మా ప్రభుత్వం తెస్తుంటే.. ఆమె రంగులు పూసుకోవడం దేనికి?  బీసీలను వంచించిందే బీఆర్ఎస్ అని ఫైర్   హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే

Read More

కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి .. 8కి చేరిన మరణాల సంఖ్య

గాంధీ దవాఖానలో 19 మందికి కొనసాగుతున్న చికిత్స కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్​ యాక్షన్​

Read More

ఇటు వడ్డీ వ్యాపారం.. అటు గంజాయి బిజినెస్

బైక్​పై వెళ్తుండగా పట్టుకున్న డీటీఎఫ్​ సిబ్బంది .. 4.5 కిలోలు స్వాధీనం బషీర్​బాగ్, వెలుగు: ఓ వడ్డీ వ్యాపారీ పార్ట్​ టైంగా గంజాయి బిజినెస్​ &

Read More

నిజామాబాద్ జిల్లాలోని కాలేజీలకు కొత్తరూపు .. 14 జూనియర్కాలేజీల రిపేర్లకు రూ.3.23 కోట్లు మంజూరు

నిజామాబాద్​జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన జూనియర్ కాలేజీలు పట్టించుకోని గత బీఆర్ఎస్​ సర్కార్​ విరిగిన కుర్చీలు, బెంచీలు, కంపుకొడుతున్న వాష్ రూమ్స

Read More

పుణెకు క్వింటా గంజాయి ..ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్న పోలీసులు

గండిపేట్, వెలుగు: ఒడిశా నుంచి పుణెకు భారీగా గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్​లో రాజేంద్రనగర్​ పోలీసులు, ఎస్​వోటీ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున

Read More

నర్సుతో డెలివరీ.. శిశువు మృతి? ..హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

నాచారం, వెలుగు: డ్యూటీ డాక్టర్​ చేయాల్సిన పనిని స్టాఫ్​ నర్సుతో చేయించడం వల్ల ఓ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మల్లాపూర్​ బాబా

Read More

దమ్ముంటే నాతో చర్చకు రావాలి..కేటీఆర్కు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, క

Read More

ఆ స్కూల్కు రక్షణ కల్పించండి ..హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సివిల్‌‌ వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌‌ నాంపల్లి స్టేషన్‌‌ రోడ్డులోని ధర్మపంత్‌‌ హిందీ విద్యా

Read More

బోటు ప్రమాదంపై ఏడుగురితో విచారణ కమిటీ

వికారాబాద్​, వెలుగు: ఇటీవల వికారాబాద్​ మండలంలోని సర్పన్​పల్లి ప్రాజెక్ట్​లో బోటు బోల్తా పడి ఇద్దరు మహిళా పర్యాటకులు మృతిచెందిన సంఘటనపై విచారణ వేగవంతం

Read More

వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన.. మహిళ మెడపై కత్తి పెట్టి నగలు చోరీ

నెక్కొండ, వెలుగు: మహిళ మెడపై కత్తిపెట్టి దుండగులు నగలు ఎత్తుకెళ్లిన ఘటన వరంగల్​జిల్లాలో జరిగింది. ఎస్ఐ మహేం దర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండ మండలం పనికర

Read More

టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే క్రమంలో..రూ.244 కోట్ల యాడ్స్ : ఎం.పద్మనాభరెడ్డి

గత సర్కార్ ప్రజాధనం దుర్వినియోగం చేసింది గవర్నర్​కు ఎఫ్‌‌జీజీ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: 2022--–2

Read More