లేటెస్ట్

Virat Kohli: నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన అద్భుతం.. జెమిమా రోడ్రిగ్స్‌పై కోహ్లీ ప్రశంసలు

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఆస్ట్రేలియాక

Read More

మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణం..

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 2025, అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చే

Read More

Hyderabad Metro Station : ప్యారడైజ్లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం.. ఏం చేశాడంటే..!

హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డ అతడిని &n

Read More

చోరీకేసు పెట్టి ఎస్సై వేధింపులు..అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో ఎస్సై వేధింపులకు ఓ నిండి ప్రాణం బలైంది. చోరీకేసు పెట్టి వేధించడంతో  అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ కేసు బ

Read More

జాతీయ మాల మహానాడు..జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 33 జిల్లాలకు జాతీయ మాల మహానాడు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌&z

Read More

OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్.. ఒకటి రూ.800 కోట్లు కొల్లగొడితే, మరొకటి రూ.300 కోట్లు

ఓటీటీల్లో ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వీకెండ్ కూడా (2025 అక్టోబర్31న) కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలు అందుబ

Read More

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటీశ్వరులుగా కోటి మంది మహిళలు

బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పోలింగ్ లో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు పోటాపోటీగా బీభత్సమైన హామీలు

Read More

Winter Season: రోజూ ఒక్క లవంగంతో.. జలుబు..కఫం... దగ్గు మటు మాయం.. .

చలికాలం మొదలైంది.  ఈ సీజన్​ లో  జనాలు దగ్గు.. జలుబు..కఫం వేధిస్తాయి. ఇప్పటికే కొంతమంది ఆ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.  అలాంటి లక్షణాల

Read More

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

ఎడపల్లి, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని  కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువా

Read More

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వ

Read More

పంటనష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం : ఏవో అబ్దుల్ మాలిక్

గూడూరు, వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏవో అబ్దుల్ మాలిక్ తెలిప

Read More

రైతులకు ఇబ్బంది రానీయొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు: ప్రతి సీజన్​లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో రైతులకు ఇబ్బంద

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

మహదేవపూర్, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండల పరిధిలోని బేగ్లూర్​లో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని గురువారం రెండో రోజు కొనసాగించా

Read More