లేటెస్ట్

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవార

Read More

చెన్నూరు మండలంలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని శివలింగాపూర్, అక్కేపెల్లి, బావురావుపేట, గంగారం, సుద్దాల, లింగంపెల్లి, ఎర్రగుంటపెల్లిలో కొంతకాలంగా నెలకొన్న తాగునీ

Read More

ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు : మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ స్కూళ్లపై పేరెంట్స్​కు నమ్మకం పెంపొందిస్తం నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు  విద్యారంగంలో సంస్కరణలపై మంత

Read More

పట్టాలు ఇప్పించాలని నేతలకు వినతి : నెన్నెల మండలం గిరిజనులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: గత 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పించాలని, నిరుపేద గిరిజన రైతులకు భూములు ఇవ్వాలని సోమవారం పెద్ద

Read More

ప్రమాదంవైపు ఆరోగ్య వ్యవస్థ

వైద్యుడు అంటే  ఓ భరోసా.  డాక్టర్ అంటే మన ప్రాణాలను కాపాడే  దేవుడు. కానీ, ఆ దేవుడు మత్తులో మునిగితే..  రోగి మదిలో ఉండే విశ్వాసం తగ్

Read More

32 ఎయిర్​పోర్టులు రీఓపెన్

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడంతో మూసేసిన 32 విమానాశ్రయాలను రీఓపెన్ చేస్తున్నట్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధిక

Read More

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ..

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు కాంగ్రెస్ లోక్​సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ.  ఒకప్పుడు కులగణన చేయటం కుదరనే కుదరదు అని స్పష్టం చేసింది బీజేపీ ప్రభుత్వ

Read More

మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్​ బుకింగ్​ షురూ..15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​

తొలిరోజు 38 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9.28 లక్షల ఆదాయం మంచిర్యాల, వెలుగు: సబ్​ రిజిస్ట్రార్​ఆఫీసులో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పడుతున్న బాధలు ఇ

Read More

క్షణం కూడా కరెంట్ పోవద్దు: ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాలు

వెంకటాపూర్( రామప్ప) వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఈ నెల14న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనుండగా విద్యుత్ ఏర్పాట్లపై ఎన్పీడీ

Read More

పేటీఎంలో యాంట్‌‌ఫిన్ వాటా అమ్మకం

న్యూఢిల్లీ: చైనీస్ ఫిన్‌‌టెక్  కంపెనీ యాంట్‌‌ ఫిన్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎంలో తన వాటా నుంచి 4శాతం వరకు విక్రయించనుంది

Read More

ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( ఎల్ఆర్ఎస్ ) గడువును ప్రభుత్వం మరో సారి పొడిగించింది . ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ

Read More

పాక్‌పై దాడికి అదానీ కంపెనీ డ్రోన్లు

న్యూఢిల్లీ: ఆపరేషన్  సిందూర్‌‌లో అదానీ గ్రూప్ కంపెనీ స్కై స్ట్రైకర్  డ్రోన్లను ప్రయోగించారు. అదానీ గ్రూప్‌కు చెందిన ఆల్ఫా డిజ

Read More

పదవి నుంచి ఎస్‌ఈసీఐ చైర్మన్‌ తొలగింపు

న్యూఢిల్లీ: ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)చైర్మన్ ఆర్.పీ. గుప్తాను బాధ్యతల నుంచి ఈ నెల 10 న ప్రభుత్వం తొలగించింది. &nb

Read More