
వరంగల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.ఉర్సు గట్టు వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది. డ్రైవర్ నిర్లక్షం వల్లే వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కరెంట్ స్థంభాలు విరిగిపోయాయి. డివైడర్ పైకి దూసుకు వెళ్లి కరెంటు స్తంభాలను డీ కొట్టి .. రోడ్డుపక్కకి దూసుకెళ్లింది.