గుజరాత్ లోని గిర్ సోమనాథ్ తీరంలో అరేబియా సముద్రంలో 15పడవలు మునిగాయి. దాంతో 11మంది మత్య్సకారులు గల్లంతయ్యారు. సముద్రంలోని గాలులు , అలల తీవ్రతకు పడవలు మునిగాయి. ఈ ఘటనలో 15మంది గల్లంతు కాగా .. నలుగురిని స్థానికులు కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు, గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ఈ ప్రమాదం ఏర్పడింది. . మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
గుజరాత్లో 15 పడవలు మునిగి 11 మంది గల్లంతు
- దేశం
- December 2, 2021
లేటెస్ట్
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత