యాదాద్రి, వెలుగు : బీజేపీతోనే సామాజిక న్యాయం జరిగిందని, జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల వారు బీజేపీకి అండగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ ఉత్తమాటలే చెప్పిందని, బీజేపీ ఆచరణలో చూపుతున్నదన్నారు. రిజర్వేషన్లలో అన్యాయం జరిగిన విషయాన్ని 1965లో కాంగ్రెస్ వేసిన కమిషన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ చెత్తలో వేసిందన్నారు. అప్పటి నుంచి జరుగుతన్న అన్యాయాన్ని సరిదిద్దాలనే తాము కోరుతున్నామని తెలిపారు.
బీజేపీతోనే సామాజిక న్యాయం : మందకృష్ణ
- నల్గొండ
- November 28, 2023
లేటెస్ట్
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ
- కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఇరాకీ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చిచంపారు..వీడియోలు చేసినందుకేనా?
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- LSG vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు
- DC vs MI: కష్టాల్లో ముంబై.. పవర్ ప్లే లోనే ముగ్గురు ఔట్
Most Read News
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..